జై హనుమాన్, జై శ్రీరామ్ నినాదాలతో సిద్దిపేట, గజ్వేల్ పట్టణాలు మార్మోగాయి. హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్, శ్రీరాముడి విగ్రహాలతో మంగళవారం ఉదయం ప్రారంభమైన శోభాయాత్ర మధ్యాహ్నం వరకు కొనసాగింది.
KTR | జై శ్రీరాం నినాదం కడుపు నింపదు.. ఆ నినాదం నీకు ఉద్యోగం ఇవ్వదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఉద్వేగాలు కాదు.. ఉద్యోగాలు కావాలి అని కేటీఆర్ అన్నారు.
జైశ్రీరాం.. జైశ్రీరాం నామస్మరణతో ఊరూవాడ మార్మోగింది. సోమవారం రామజన్మభూమి అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అత్యంత వైభవంగా జరుగగా ఈ అపురూప ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా కనులారా వీక్షించి భక్తజనం తర
PM Modi: దేశమంతా రామజపంలో మునిగిపోతున్నది. అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టకు ఇంకా 11 రోజుల సమయమే ఉన్నది. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోదీ ఓ ఆడియా సందేశాన్ని రిలీజ్ చేశారు. 11 రోజుల పాటు ధార్మిక వేడు�