బయట వేడిగా ఉన్న సమయాల్లో మన ఒంట్లో కూడా ఉష్ణం పెరుగుతూ ఉంటుంది. చెమటలు విపరీతంగా పట్టడంతో ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో శరీరాన్ని చల్లబరుచుకుని ఒంట్లో శక్తిని సమన్వయం చేసుకోవడానికి ప్రముఖ ఆధ్య�
సద్గురువులు ఆధ్యాత్మిక చింతనకు మాత్రమే పరిమితం కావడం లేదు. పరిపూర్ణ జీవితానికి అడ్డుగా నిలిచే ప్రతి సమస్య మీదా దృష్టి సారిస్తున్నారు. క్షేత్రమహిమల నుంచి సామాజిక సమస్యల వరకు.. అన్ని అంశాలనూ ఎంచుకుంటున్న�
సద్గురు జగ్గీ వాసుదేవ్.. మట్టిని రక్షించుకునేందుకు గట్టి ఉద్యమం చేపట్టారు. ‘సేవ్ సాయిల్' నినాదానికి ప్రపంచ దేశాల మద్దతు కూడగడుతున్నారు. ఇప్పటికే చాలా దేశాలు స్పందించాయి. సద్గురుతో ఏకీభవిస్తూ సంతకాలు
రంగారెడ్డి : ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారం స్ఫూర్తితో రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా నాలుగు విడుతలను పూర్తి చేసుకుని ఇవాళ ఐదో వసంతంల�
Jaggi Vasudev | నేటి నుంచి ఐదో విడుత గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం ప్రారంభంకానుంది. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ రోడ్ గొల్లూరు అటవీపార్క్లో ఎంపీ సంతోష్ కుమార్తో కలిసి ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గు�
ప్రపంచవ్యాప్తంగా నేల నిస్సారం అవుతున్నదని ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో ఏటా సుమారు 27 వేల జీవ జాతులు అంతరించిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. సేవ్ సాయ�
Minister KTR | తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. పర్యావరణాన్ని కాపాడేందుకు చేసిన ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మానవ ప్రయత్నం హర�
పంట భూములు సారాన్ని కోల్పోకుండా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని సద్గురు జగ్గీ వాసుదేవ్ అన్నారు. భూసారాన్ని కాపాడుకోలేకపోతే రానున్న రెండుమూడు దశాబ్దాల్లో వ్యవసాయ భూములు అంతరించిపోయి ఆహార సంక్
ఒకప్పుడు యుద్ధాలు గెలిచి హీరోలు అయ్యేవారని, ప్రస్తుతం యుద్ధాలను ఆపిన వారే హీరోలు అని సద్గురు జగ్గీ వాసుదేవ్ పేర్కొన్నారు. బుడాపెస్ట్లోని హీరో స్కేర్లో ఆయన మాట్లాడుతూ.. ‘సేవ్ సాయిల్' క్యాంపెయిన్లో
సృష్టిలో ప్రతి జీవీ ఏదో ఒకరోజు మట్టిలో కలిసిపోవాల్సిందే! కానీ, మట్టికి కూడా మట్టికొట్టుకుపోవాల్సిన దుస్థితి వస్తే? ఆ ప్రశ్నే.. ఆధ్యాత్మికవేత్త జగ్గీ వాసుదేవ్ను కలవరపరిచింది. ‘గమనిస్తున్నారా? మనమంతా ఆడు
లండన్: ఆధ్మాత్మిక గురువు, పర్యావరణవేత్త సద్గురు జగ్జీ వాసుదేవ్ 30 వేల కిలోమీటర్ల బైక్ జర్నీని ప్రారంభించారు. లండన్ నుంచి ఢిల్లీ వరకు ఆయన 100 రోజుల పాటు బైక్పై జర్నీ చేయనున్నారు. సేవ్ సాయిల్ మ�