వైద్యం,సౌకర్యాల కల్పనలో భాగంగా నిర్వహించిన ముస్కాన్ ర్యాంకింగ్స్లో ఉట్నూర్ జిల్లా దవాఖాన రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్ సాధించింది. అయితే దేశంలోని గిరిజన దవాఖానల్లో కూడా ఉట్నూర్ జిల్లా ఆసుపత్రే �
ఏజెన్సీ అంటే అడవులు.. వాగులు.. వంకలు.. మారుమూల గిరిజన గ్రామాలు.. ఇలాంటి ప్రాంతాల్లో వైద్యం అందించడం ఒక టాస్క్ లాంటిది. మారుమూల గ్రామాల్లో వైద్యం చేయించుకునేందుకు వచ్చే వారు కొందరైతే.. మూఢ నమ్మకాలతో చికిత్స �
విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి అధ్యాపకులకు సూచించారు. మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమశాఖ ఏకలవ్య గురుకుల పా ఠశాల, కళాశాలను ఆయన ఆదివారం సందర్శిం చారు
వచ్చే నెల 21న మహాపూజలతో ప్రారంభం కానున్న నాగోబా జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చే యాలని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి అధికారులను ఆదేశించారు.
గిరి యువత కష్టపడి చదివి ఉన్నత స్థానంలో నిలవాలని ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి సూచించారు. మండలకేంద్రంలోని క్రీడా ఆశ్రమ పాఠశాల, ఐటీఐ కళాశాలను శిక్షణ సహాయ కలెక్టర్ శ్రీజతో కలిసి బుధవారం సందర్శించారు.
ఆధ్మాత్మిక మార్గంతోనే సమాజంలో అభివృద్ధి సాధ్యమవుతుందని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి అన్నారు. ఇంద్రవెల్లి మండలం అంజీ గ్రామంలోని పూలాజీబాబా ధ్యాన కేంద్రం 33వ వార్షికోత్సవం బుదవారం నిర్వహించారు.