ఐటీ రంగం అభివృద్ధిలో హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ అన్నారు.
ఐటీ కంపెనీల్లో విద్యార్థులకు ఇంటర్న్షిప్ అవకాశం కల్పిస్తే కంపెనీల్లో జరిగే కార్యకలాపాలను నేర్చుకొని నైపుణ్యం కలిగిన విద్యార్థిగా కళాశాల నుంచి బయటకు వస్తారని, అలాంటి వారికి సత్వరమే ఐటీ కంపెనీల్లో ఉ�
హైదరాబాద్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా మార్చే లక్ష్యంతో రానున్న రోజుల్లో గ్లోబల్ ఏఐ సమ్మిట్ను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ �
ఎనిమిదేండ్ల క్రితం చిన్న స్థాయిలో ప్రారంభమైన టీ హబ్ ప్రస్తుతం దేశంలోనే స్టార్టప్ హబ్గా ఎదిగిందని, ఇందులోని సంస్థలు 3.5 బిలియన్ డాలర్ల(29 వేల కోట్లకు పైగా) నిధులు ఆకర్షించాయని రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల�
ప్రపంచ తొలి తెలుగు ఐటీ మహాసభలు సింగపూర్లో సోమవారం ప్రారంభమయ్యాయి. ప్రపంచంలోని దాదాపు 80కి పైగా దేశాల నుంచి తెలుగు ఐటీ ప్రతినిధులు ఈ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్�
ఎంఎస్ఎంఈలు పర్యావరణ రహిత, సామర్థ్యాన్ని పెంపొందించడానికి అవసరమైన సేవలు అందించడానికి వాల్మార్ట్, ఫ్లిప్కార్ట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇందుకు సంబంధించి ఒప్పం�
రాష్ట్రంలో ఫార్మా రంగం అంచనాలకుమించి వృద్ధిని నమోదు చేసుకుంటున్నది. పదేండ్లలో ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ, మెడికల్ డివైజ్ పరికరాల మార్కెట్ 100 బిలియన్ డాలర్లు(రూ.8 లక్షల కోట్లకు పైమాటే)కు చేరుకు�
కాలుష్య నియంత్రణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నదని పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. శుక్రవారం రాయదుర్గం మెట్రో స్టేషన్లో ‘�