ఐటీ రంగాన్ని వికేంద్రీకరించడం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా దాన్ని విస్తరించాలనే ఉద్దేశంతో అమెరికాలో అతిపెద్ద ఐటీ కంపెనీల సంఘమైన ఐటీసర్వ్ అలయెన్స్తో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అవగాహనా ఒప్పందం చేసుకున్�
మెడికల్, స్మార్ట్ బూట్ల తయారీలో అగ్రగామి సంస్థయైన కొరియాకు చెందిన ‘షూఆల్స్'..తెలంగాణలో ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్
అమెరికాకు చెందిన థెర్పోఫిషర్ సైంటిఫిక్..హైదరాబాద్లోని జినోమ్ వ్యాలీలో బయోప్రాసెస్ డిజైన్ సెంటర్ను నెలకొల్పడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్�
హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా నడుస్తున్న బ్లూ క్లౌడ్ సాఫ్ట్ టెక్ (బీసీఎస్).. సోమవారం నాలుగు కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసింది.
కొత్తగా ఏర్పాటవుతున్న ఫ్యూచర్ సిటీకి సెమీకండక్టర్ల తయారీ సంస్థ కేన్స్ టెక్నాలజీస్ సాంకేతిక చుక్కానిగా నిలువనున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కొనియాడారు. కొంగర్కలాన
ప్రముఖ టెక్నాలజీ ఇన్నోవేషన్ సంస్థ పీఎస్ఆర్ టెక్ హబ్ తాజాగా హైదరాబాద్లో తన గ్లోబల్ డెలివరీ సెంటర్ను నెలకొల్పింది. 7 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ను ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్
బహుముఖ ప్రజ్ఞాశాలి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఈ తరం రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకమని, పీవీకి అత్యున్నత భారత రత్నం అవార్డు ఇవ్వడం భారతదేశానికే గర్వకారణమని శాసనసభా వ్యవహారాలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల �