కేసీఆర్ పదేండ్ల పాలనలో ఐటీని విస్తరించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తెలంగాణలోని టైర్-2 సిటీల్లోనూ ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేశామని ఆదివారం ఎక్స్ వేదికగా గుర్తుచేశారు. నల్లగ
పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు అభివృద్ధికి పెద్దపీట వేసిన బీఆర్ఎస్కు ఓటు వేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. రాయి ఏదో, రత్నం ఏదో గుర్తుపట్టాలన్నారు. ప్రజల కోసం పనిచేసే మహిపాల్రెడ్డిని భారీ మెజార్టీ
ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) శోభ సంతరించుకుంది. గతేడాది ఇదే నెలలో ఐటీ, మున్సిపల్ శాఖ మాత్యులు కల్వకుంట్ల తారకరామారావు జిల్లాలో పర్యటించినపుడు ఐటీ టవర్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చార�
తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నది. పారిశ్రామిక వేతలను ప్రోత్సహించేందుకు పన్ను రాయితీలు కల్పిస్తున్నది. ‘మేకిన్ తెలంగాణ’ అని పారిశ్రామికవేత్తలను పెట్టుబడులు పెట్టేందుక�
Minister KTR | తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో అద్భుతంగా ఐటీ అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలోని ఐటీ ఉద్యోగుల్లో 20 శాతం హైదరాబాద్లోనే ఉన్నారని చెప్పారు. ఐటీ రంగంలో