Telangana | నీటి పారుదల శాఖలో విశ్రాంత ఉద్యోగుల కొనసాగింపుపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. 72 మందిలో 38 మందిని కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి ఈ
ఉద్యోగ విరమణ పొందిన ఇంజినీర్ల ఎక్స్టెన్షన్లను రద్దు చేయాలని ప్రభుత్వానికి హైదరాబాద్ ఇంజినీర్స్ అసోసియేషన్, తెలంగాణ ఇరిగేషన్ గ్రాడ్యుయేట్ ఇంజినీర్స్ అసోసియేషన్, తెలంగాణ అసిస్టెంట్ ఎగ్జిక్య�
ఇరిగేషన్శాఖలో ఎక్స్టెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, వివిధ హోదాల్లో కొనసాగుతున్న అధికారులను వెంటనే తొలగించాలని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి ఇరిగేషన్శాఖ ఇంజినీర్లు విజ్ఞప్త�
పాలమూరు ప్రాజెక్టు వద్ద జల సంబురం నెలకొన్నది. నార్లాపూర్ వద్ద మొదటి లిఫ్ట్ నుంచి కృష్ణమ్మ ఉబికివచ్చింది. ఈనెల 16న సీఎం కేసీఆర్ వెట్న్న్రు ప్రారంభించగా.. బుధవారం మొదటి పంప్ను ఇరిగేషన్ ఇంజినీర్లు ఆన్�
నీటిపారుదలశాఖలోని ఇంజినీర్లకు అడ్హాక్ ప్రమోషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 839 మంది డీఈఈలకు ఈఈలుగా, 279 మంది ఈఈలకు ఎస్ఈలుగా, 75 మంది ఎస్ఈలకు సీఈలుగా, నలుగురు సీఈలకు ఈఎన్
సీఎం కేసీఆర్కు ఇంజినీర్ల ప్రత్యేక కృతజ్ఞతలు హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): మూడు దశాబ్దాల నుంచి అపరిషృతంగా ఉన్న ఇరిగేషన్ ఇంజినీర్ల ప్రమోషన్ల సమస్య పరిష్కారం కోసం 12 సూపర్ న్యూమరరీ పోస్టులకు క్యా�