రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్ జట్టు కీలక వికెట్ కోల్పోయింది. నిదానంగా ఆడుతున్న గుజరాత్ సారధి హార్దిక్ పాండ్యా (34) పెవిలియన్ చేరాడు. చాహల్ వేసిన 14వ ఓవర్ రెండో బంతిని ఆడేందుకు ప్రయ
ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్ జట్టు మరో వికెట్ కోల్పోయింది. మాథ్యూ వేడ్ (8) కూడా పెవిలియన్ చేరాడు. సాహా (5) అవుటైన కాసేపటికే అతను కూడా వెనుతిరిగాడు. బౌల్ట్ వేసిన ఐదో ఓవర్ మూడో బంతిని ఫ్లిక్ చేయడానికి వేడ్ ప్రయత్నిం�
రాజస్థాన్తో జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (5) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన రెండో ఓవర్లో బౌండరీ బాదిన అతను.. మరో షాట్ ఆడేందుకు ప్రయ
ఐపీఎల్ ఫైనల్లో రాజస్థాన్ బ్యాటర్లు చేతులెత్తేశారు. బట్లర్ (39), జైస్వాల్ (22) మినహా ఎవరూ పోరాడలేకపోయారు. శాంసన్ (14), పడిక్కల్ (2) పూర్తిగా విఫలమయ్యారు. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన హెట్మెయర్ (11) కూడా నిరాశ పరిచ�
ఐపీఎల్ ఫైనల్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ నిర్ణయం సరైందిగా కనిపించడం లేదు. ఆ జట్టు బ్యాటర్లు భారీ షాట్లు ఆడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆరంభంలో కాసేపు జైస్వాల్ (22), శాంసన్ (14) కొన్ని మంచ
గుజరాత్తో జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్లో రాజస్థాన్ జట్టుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఫామ్లో ఉన్న కెప్టెన్ సంజూ శాంసన్ (14) అవుటయ్యాడు. హార్దిక్ పాండ్యా వేసిన 9వ ఓవర్ రెండో బంతికి సంజూ పెవిలియన్ చేరాడు. ఆఫ్ స్ట�
ఐపీఎల్ ఫైనల్లో రాజస్థాన్ జట్టు నిలకడగా ఆడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు.. ఆరంభంలో యశస్వి జైస్వాల్ (22) ధాటిగా ఆడటంతో పవర్ప్లేలో మంచి స్కోరే చేసింది. అయితే జోరు పెంచేలా కనిపించిన అతన్ని యష�
గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్లో రాజస్థాన్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడేందుకు ప్రయత్నిస్తున్న యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (22) పెవిలియన్ చేరాడు. యష్ దయాళ్ వేసిన నాలుగో ఓవర్లో భారీ