ఐపీఎల్ 19 సీజన్ లీగ్ దశ ముగింపునకు వస్తున్న తరుణంలో మరో హై వోల్టేజ్ పోరుకు రంగం సిద్ధమైంది. మెగా టోర్నీ లీగ్ దశకు సొంతగడ్డపై ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు సన్రైజర్స్ హైదరాబాద్ రెడీ అయింది. శుక్రవారం
ఐపీఎల్-19లో ప్లేఆఫ్స్ రేసు నుంచి వైదొలిగిన ముంబై ఇండియన్స్ పోతూపోతూ గత ఎడిషన్ రన్నరప్ పంజాబ్ కింగ్స్ను దెబ్బకొట్టింది. తిలక్ వర్మ (33 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 75 నాటౌట్) అద్భుత ఆటకు తోడు బౌలింగ్
ఐపీఎల్-19లో డిఫెండింగ్ చాంపియన్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరోసారి అదరగొట్టింది. ఆ జట్టు బౌలర్లు నిప్పులు చెరగడంతో ఆర్సీబీ.. ఢిల్లీ క్యాపిటల్స్ను తమ సొంతగడ్డపై 9 వికెట్ల తేడాతో చిత్తుచిత్తుగా ఓడ�
గాయంతో ఐపీఎల్-19కు దూరమైన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) యువ బ్యాటర్ ఆయుష్ మాత్రె స్థానాన్ని ఆ జట్టు ఉత్తరాఖండ్ పేసర్ ఆకాశ్ మధ్వాల్తో భర్తీ చేసింది. రూ. 30 లక్షలతో అతడు సీఎస్కేకు ఆడనున్నాడు.
గాయంతో ఐపీఎల్-19లో ఆరంభ మ్యాచ్కు దూరమైన సీఎస్కే మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ అనుకున్న సమయానికంటే ముందే రీఎంట్రీ ఇస్తాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది.