పదో తరగతి పరీక్షల ఏర్పాట్లను అధికారులు చకచకా సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి జరుగనున్న పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 97 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో పరీక్షా కేంద్రంలో కనిష్టంగా 11 నుంచి 14 మంది వరకు �
పదోతరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే ముగ్గురు ఇన్విజిలేటర్లపై వేటుపడింది. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వారిని విధుల నుంచి తొలగించారు. ఖమ్మం జిల్లాలోని ఓ పరీక్షాకేంద్రంలో విద్యార్థులు చూస�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదోతరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. విద్యార్థులకు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. పరీక్ష నిర్వహణలో లోటుపాట్లు రాకుండా ప్రత్యే
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు విడుతలుగా మార్చి 2 వరకు జరుగనున్నాయి. సూర్యాపేట జిల్లాలోని 71 కళాశాలలకు చెందిన 7,886 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానుండగా 52 సె
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు కఠిన నిబంధనలు అమలు చేయనున్నట్టు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఒకరికి బదులు మరొకరు పరీక్షకు హాజరైతే కమిషన్ నుంచి శాశ్వతకాలం డీబార్ చేయనున్నది.