అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల విషయంలో భారత్ బలమైన విధానాలను కలిగి ఉందని, గడువు ఆధారంగా కీలకమైన వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసుకునేందుకు దేశం ఎప్పుడూ తొందరపడని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గ�
Anita Anand: కెనడాలో కొత్త క్యాబినెట్ ఏర్పడింది. అనితా ఆనంద్కు కీలకమైన మంత్రి పదవిని అప్పగించారు. విదేశాంగ మంత్రిగా ఆమె పదవీ స్వీకారం చేశారు.
దేశంలో కోట్లాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల్ని అందిస్తున్న కీలక రంగాల్లో ఎగుమతులు నత్తనడకన సాగుతున్నాయి. దుస్తులు, సముద్ర ఉత్పత్తులు, ప్లాస్టిక్స్, రత్నాలు-ఆభరణాల వంటి కార్మిక శక్తి అధికంగా ఉన్న రంగాల
దేశ వస్తూత్పత్తుల వాణిజ్య లోటు (ఎగుమతుల కంటే దిగుమతులు పెరగడం) ఏటేటా పెరుగుతూపోతున్నది. ఈ క్రమంలోనే గత ఆర్థిక సంవత్సరం (2022-23) ఏకంగా 267 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.22 లక్షల కోట్లు)ను తాకింది. భారత వాణిజ్య చరిత్రలో�
ఎగుమతుల వృద్ధి అంతంతగానే ఉండటం, క్రూడ్ ధరల ప్రభావంతో దిగుమతులు భారీగా పెరగడంతో గత కొద్దినెలల్లానే ఆగస్టులో కూడా వాణిజ్యలోటు ఎగిసిపోయింది. కేంద్ర వాణిజ్య శాఖ బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం నిరుడ�
దేశీయ ఎగుమతులు-దిగుమతుల మధ్య అంతరం అంతకంతకూ పెరిగిపోతున్నది. దీంతో గత నెల వాణిజ్య లోటు మునుపెన్నడూ లేనిస్థాయికి ఎగబాకింది. జూన్లో రికార్డు గరిష్ఠాన్ని తాకుతూ 26.18 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గురువారం క�
ఏర్పాటు కోసం జస్టిస్ జీవన్రెడ్డి రూ. 1.5 కోట్ల విరాళం హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్చంద్ర శర్మకు అందజేత శామీర్పేట, మార్చి 27: నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ వాణిజ్య, వ్యాపార న్యాయ కేంద్రం (జస�
హైదరాబాద్లో ఐఏఎంసీతో అంతర్జాతీయ వాణిజ్య వివాదాల సత్వర విచారణ వ్యాపార, పారిశ్రామిక వర్గాలకు గొప్ప ఊరట తగ్గనున్న వ్యయప్రయాసలు హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): వాణిజ్య ఒప్పందాల్లో వివాదాలు తలెత్త