అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) కొత్త శకం ఆరంభం కాబోతున్నది. జింబాబ్వేకు చెందిన రెండు సార్లు ఒలింపిక్స్ స్వర్ణ విజేత క్రిస్టీ కోవెంట్రీ ఐవోసీ నూతన అధ్యక్షురాలిగా ఎన్నికైంది. గురువారం జరిగిన అధ్యక్ష �
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ)లో ప్రముఖ క్రీడా ఔత్సాహికురాలు నీతా అంబానీ తిరిగి ఏకగీవ్రంగా ఎన్నికయ్యింది. బుధవారం జరిగిన 142వ ఐవోసీ సెషన్లో నీతా అంబానీ 100 శాతం ఓటింగ్ సొంతం చేసుకుంది. ఎన్నికపై ఆమె స్ప�
భారత క్రీడా దిగ్గజం అభినవ్ బింద్రాకు సమున్నత గౌరవం దక్కింది. ఒలింపిక్ మూమెంట్కు చేసిన సేవలకు గాను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) బింద్రాకు ప్రతిష్ఠాత్మక ఒలింపిక్ ఆర్డర్ను ప్రకటించింది.
Olympics | ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉన్న క్రీడల్లో క్రికెట్ ఒకటి. దాదాపు 128 ఏళ్ల తర్వాత క్రికెట్ను మళ్లీ ఒలింపిక్స్కు చేర్చేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. 2028లో లాస్ ఏంజిల్స్లో జరిగే ఒలింపిక్స్లో క్రికెట్ను స�
హైదరాబాద్ హుస్సేన్సాగర్ వేదికగా జూలై 16 నుంచి 23 వరకు యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ (వైసీహెచ్) ఆధ్వర్యంలో మాన్సూన్ రెగెట్టా చాంపియన్షిప్ జరుగనుంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) లింగ సమానత్వంలో �
బీజింగ్: ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) సమావేశాలను 2023లో ఇండియాలో నిర్వహించనున్నారు. ఆ సమావేశాలను నిర్వహణ హక్కులను ఇండియా గెలుచుకున్నది. బీజింగ్లో జరిగిన సమావేశంలో భారత బృందం పాల్
బీజింగ్: చైనా టెన్నిస్ ప్లేయర్ ఫెంగ్ షూయి ఆచూకీపై మహిళా టెన్నిస్ సంఘం ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రాగన్ స్టార్ ప్లేయర్ ఫెంగ్ షూయి.. ఆదివారం ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిట�
టోక్యో : 2032లో జరుగబోయే ఒలింపిక్స్కు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) వేదికను ఖరారు చేసింది. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో 2032 ఒలింపిక్స్ నిర్వహించనున్నట్టు ఐవోసీ బుధవారం ప్రకటించింది. ఐవోసీ తాజా �