అదానీ తాజా బొగ్గు స్కామ్పై అంతర్జాతీయ మీడియా సంస్థ ఫైనాన్సియల్ టైమ్స్ కథనం ప్రకంపనలు సృష్టిస్తున్నది. 2013లో ఇండోనేషియా నుంచి తక్కువ రకానికి చెందిన బొగ్గును దిగుమతి చేసుకొన్న అదానీ కంపెనీ.. దాన్ని హైగ్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, దేశం నియంతృత్వం దిశగా సాగుతున్నదని అంతర్జాతీయ మీడియా సంస్థల్లో కథనాలు భారీగా వస్తున్నాయి.
హిమాలయ ప్రాంతమైన లడఖ్కు స్వయం ప్రతిపత్తి కోరుతూ ప్రముఖ పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన నిరాహారదీక్ష శనివారం నాటికి 18వ రోజుకు చేరుకున్నది. ఇప్పటికే ఎంతో బలహీనంగా ఉన్నా, దీక్షను విరమించమ�
బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడులను పలు అంతర్జాతీయ మీడియా, మానవహక్కుల సంస్థలు సైతం ఖండించాయి. మీడియాను బెదిరించేలా, భావప్రకటనా స్వేచ్ఛను కాలరాసేలా ఈ సోదాలు జరుగుతున్నాయని విమర్శించాయి.