అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రస్థాయి సత్కారానికి అర్హులైన దివ్యాంగులు, దివ్యాంగుల సంక్షేమం కోసం కృషిచేస్తున్న సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
ప్రపంచంలో సంపూర్ణ మానవుడు అంటూ ఎవరూ లేరని, సమస్యలను అధిగమిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం ద్వారానే జీవితానికి పరిపూర్ణత చేకూరుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు.
దివ్యాంగులు ఏ రంగంలోనూ ఎవరికీ తీసిపోరని, ఆత్మైస్థెర్యంతో ముందుకు సాగితే ప్రతిఒక్కరూ అనుకున్న లక్ష్యాలను సాధించి విజయాలను సొంతం చేసుకోగలుగుతారని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు.
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దాదాపు 1000 మంది దివ్యాంగ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననుండగా, డిసెంబ