దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రుణ గ్రహీతలకు షాకిచ్చింది. అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లను 10 బేసిస్ పాయింట్ల వరకు సవరించింది.
ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రుణ గ్రహీతలకు మరోసారి షాకిచ్చింది. ఎంపిక చేసిన రుణాలపై ఎంసీఎల్ఆర్ని 15 బేసిస్ పాయింట్ల వరకూ పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. పెరిగిన రేట్లు సోమవారం న�
అమెరికా ద్రవ్యోల్బణం 3 శాతానికి తగ్గడంతో ఫెడ్ ఈ ఏడాది వడ్డీరేట్లు పెద్దగా పెంచకపోవచ్చన్న అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లు పరుగులు తీశాయి. ఈ నేపథ్యంలో ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం కొత్త గరిష్ఠాలకు చేరి కీలకమైన 1
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాతాదారులకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 15 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్లు ప్�
గత ఏడాది మే నుంచి కేవలం 9 నెలల్లో 250 బేసిస్ పాయింట్లు (2.50 శాతం) వడ్డీ రేట్లను పెంచిన రిజర్వ్బ్యాంక్ ఒక చిన్న బ్రేక్ తర్వాత మరింతగా పెంచవచ్చన్న భయాలు తిరిగి మొదలయ్యాయి. ద్రవ్యోల్బణం దిగివస్తుందని, ఆర్థిక
దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం ఎగువనే కొనసాగడంతో పాటు అమెరికా ఫెడ్తో సహా ఇతర దేశాల కేంద్ర బ్యాంక్లు కఠిన ద్రవ్య విధానాన్నే అవలంబించడంతో రిజర్వ్బ్యాంక్ (ఆర్బీఐ) వడ్డీ రేట్లను మరింత పెంచవచ్చని నిపు