జూనియర్ కళాశాలలో విద్యార్థుల ఎన్రోల్ మెంట్, ఇంటర్ పరీక్షా ఫలితాలు, జూనియర్ కళాశాలలో మైనర్ రిపేర్, విద్యార్థుల సంక్షేమ కార్యక్రమాలు, పోటీ పరీక్షల శిక్షణ, ఫైర్ సేఫ్టీ, ఇతర మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై రాజ
నిరుపేద, అనాథ బాలికల కోసం ప్రభుత్వం ప్రతి మండలంలో కస్తూర్భా బాలికల విద్యాల యం (కేజీబీవీ) ఏర్పాటు చేసింది. ఇంటర్కు విద్య అందిస్తున్న కేజీబీవీల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సులు అందుబాటు�
ఇంటర్ స్థాయిలోనూ విద్యార్థులకు ఉద్యోగాలిచ్చే సంస్థలకు అనుసంధాన కర్తగా వ్యవహరించేందుకు ప్రత్యేకంగా ప్లేస్మెంట్ సెల్ను ఇంటర్ విద్య కమిషనరేట్ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ విభాగానికి ఓ అధికారిని కూ
ఇంటర్ విద్య, సాంకేతిక విద్య పరిధిలోని కాలేజీల్లో బుధవారం నిర్వహించిన లైబ్రేరియన్ల పరీక్షకు 55 శాతం అభ్యర్థులు హాజరైనట్టు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్ తెలిపారు. ఉదయం 2,663 (55.59శాతం), మధ్యాహ్నం 2,65
తల్లిదండ్రులు లేని పిల్లలతోపాటు పేద బాలికలకు విద్యనందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసినవే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు. వీటిల్లో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు హాస్టల్ వసతితో రెసిడెన్షియల్ తర�
Minister Sabita Indra Reddy | ప్రతిభ ఏ ఒక్కరి సొంతం కాదని, కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువుల�
ఇంటర్లో స్వల్పకాలిక వొకేషనల్ కోర్సులు ఇప్పటికే 43 కోర్సులు నిర్వహిస్తున్న బోర్డు కొత్తగా మరో 15 ప్రారంభిస్తున్న అధికారులు హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): ఉద్యోగానికి నైపుణ్యాలే గీటురాయిగా మారట�