పెద్దపల్లి మండలంలోని సబ్బితం గ్రామ పంచాయతి లొ పారిశుధ్య కార్మికుడు ఏడేళ్ల నర్సయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కాగా ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్ ప్రతినిధులు రూ.10 లక్షల బీమా చెక్కును కుటుంబ సభ్యులకు �
Insurance Cheque | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం జంగుగూడకు చెందిన వెడ్మి కిషన్ ఇటీవల మృతి చెందగా ఎస్ బీఐ ప్రమాద బీమా ఉండడంతో రూ.10 లక్షల 10 వేల ప్రమాద బీమా చెక్కును అందజేశారు.
Insurance cheque |కాల్వ శ్రీరాంపూర్ ఏప్రిల్ 13. మండలంలోని గంగారం గ్రామ పరిదిలోని ఊషన్నపల్లెకు చెందిన పెండ్లి సంపత్ గత సంవత్సరం కరెంట్ షాక్ తో మృతి చెందాడు. కాగా మృతుని భార్య అనసూర్యకు రూ. లక్ష ప్రమాద బీమా చెక్కును ఎమ్�
ఖమ్మం :వీ.యం.బంజర పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎన్.వెంకటేశ్వరరావు అనే కానిస్టేబుల్ ఇటీవల మరణించారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులకు ఇన్�