దేశీయ అతిపెద్ద ఫిన్టెక్ సంస్థ, డిజిటల్ పేమెంట్స్ యాప్ ఫోన్పే.. తమ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు వడివడిగా సిద్ధమవుతున్నది. రూ.13వేల కోట్ల నిధుల సమీకరణే లక్ష్యంగా ఐపీవోకు రాబోతున్నట్టు సమా చారం. ఆగ
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయంటూ నమ్మించి, ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)ల పేరుతో సైబర్ మోసగాళ్లు ఓ వ్యక్తి ఖాతా నుంచి ఏకంగా రూ.5.27 కోట్లు కొల్లగొట్టారు.
హ్యుందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకు లైన్ క్లియరైంది. దాదాపు 3 బిలియన్ డాలర్ల (రూ.25,000 కోట్లు) నిధుల సమీకరణే లక్ష్యంగా వస్తున్న ఈ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) దేశంలోనే అతిపెద్దది కానున్�
స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులపట్ల ఆసక్తి ఉన్న మదుపరులకు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యతగల అంశమే. ఎందుకంటే ఈ ఆఫర్లు అనేకానేక ప్రయోజనాలను కలిగి ఉంటాయి. అయినప్పటికీ పెద్ద ఎత్తు�
గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది భారీ కంపెనీ (మెయిన్-బోర్డ్ ఐపీవో)ల పబ్లిక్ ఇష్యూల విలువ తగ్గుముఖం పట్టింది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)ల సంఖ్య పెరిగినా.. నిధుల సమీకరణ మాత్రం పడిపోయింది.
త్వరలో సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించనున్న సంస్థ న్యూఢిల్లీ, జనవరి 13: ఇన్వెస్టర్లు ఆసక్తిగా వేచిచూస్తున్న ప్రభుత్వ రంగ జీవితబీమా దిగ్గజం ఎల్ఐసీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ఈ ఏడాది మార్చికల్లా జా�
న్యూఢిల్లీ, అక్టోబర్ 25: ఈ నెల 28న ఐపీవోకి రాబోతున్నది ఈ-కామర్స్ సేవల సంస్థ నైకా. ఎఫ్ఎస్ఎన్ ఈ-కామర్స్ వెంచర్కు చెందినదే ఈ నైకా. షేరు ధరల శ్రేణిని రూ. 1,085-1,125 గా నిర్ణయించింది. ఈ నెల 28న ఆరంభంకానున్న ఐపీవో నవంబ