ఈత సరదా ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. శామీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలోని శామీర్పేట పెద్ద చెరువు కాల్వ వద్ద ఈ ఘటన మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... కూకట్పల్లి ఆల్విన్ కాలనీ ఎల్లమ్మబండ కు చె�
ఈత సరదాకు మద్యం మత్తు తోడై చిన్ననాటి స్నేహితులను విడదీసింది. ఈత కొడుతు ఒకరు కాపాడేందుకు వెళ్లి మరొకరు నీట మునిగి గల్లంతయ్యారు. ఈ సంఘటన శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది.
ఈత సరదాకు తోడు మద్యం మత్తు చిన్ననాటి స్నేహితులను విడదీసింది. ఈత కొడుతూ ఒకరు కాపాడేందుకు వెళ్లి మరొకరు నీట మునిగి గల్లంతైన ఘటన శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
శేరిలింగంపల్లి : మద్యం మత్తులో నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఆటోను ఢీకొట్టిన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్
మన్సూరాబాద్ : మద్యం మత్తులో మితిమీరిన వేగంతో కారును నడుపుతూ డివైడర్ను డీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. అతివేగంతో కారు ప్రమాదానికి గురై పల్టీ కొట్టిన సమయంలో అందులో ఎవరూ లేకపోవడంతో పెను ప్
Accident : రంగారెడ్డి జిల్లా నార్సింగిలో నలుగురు యువకులు పూటుగా మద్యం తాగి కారుతో బీభత్సం సృష్టించారు. మత్తులో అతివేగంగా నడిపి ఎదురుగా వస్తున్న జేసీబీని ఢీకొట్టారు.