అనుమానాస్పద స్థితిలో బాలింత మృతిచెందిన ఘటన ఆర్మూర్ పట్టణంలో బుధవారం ఉదయం చోటుచేసుకున్నది. అత్త, ఆడబిడ్డ కలిసి ఆమెను హత్య చేశారని బంధువులు ఆరోపించారు. ఈక్రమంలో వారిపై మృతురాలి కుటుంబీకులు దాడికి యత్ని�
Infant Dies | ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం.. ఓ పసికందు ప్రాణాన్ని బలిగింది. జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కకు బాధితులు తమ గోడును �
Nallagonda | వైద్యుల నిర్లక్ష్యంతో ఓ చిన్నారి మృతి(Infant dies) చెందడంతో ఆగ్రహించిన బాధిత కుటుంబ సభ్యులు దవాఖానపై దాడి చేశారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా దేవరకొండలోని( Devarakonda )ప్రభుత్వ దవాఖానలో చోటు చేసుకుంది.
Tamil Nadu | అప్పుడే పుట్టిన పసికందు.. ప్రభుత్వ పాఠశాల టాయిలెట్లో శవమై కనిపించింది. టాయిలెట్లో లభ్యమైన శిశువు మృతదేహాన్ని చూసి శానిటరీ వర్కర్ తీవ్ర భయాందోళనకు గురైంది
Crime News | పుట్టి నెల రోజులు కూడా కాలేదా పసికందు. అనారోగ్యంతో నానా ఇబ్బందీ పడుతున్నాడు. ఆ పసివాడి కష్టం చూసి తల్లిదండ్రులు తల్లడిల్లారు. ఎలాగైనా తమ బిడ్డను కాపాడుకోవాలని ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు.