ఖమ్మం అంబేద్కర్, టీటీడీసీ భవనాల్లో ఆశ్రయం పొందుతున్న వెలుగుమట్ల భూదాన్ నిరాశ్రయులను అధికారులు గురువారం గెంటేయడంతో వారంతా కన్నీరుమున్నీరయ్యారు. 750 మంది ఇళ్లను కూల్చిన ప్రభుత్వం 412 మంది పట్టాలిచ్చిందన�
‘ఎక్కడ నివసిస్తున్నవారికి అక్కడే ఇల్లు’ అనే పద్ధతిలో ప్రభుత్వం పట్టణ పేదలకు బహుళ అంతస్తుల టవర్లు నిర్మించనున్నట్టు ప్రకటించింది. గతంలో జీ+3 అంతస్తుల భవనాలు నిర్మిస్తామని చెప్పిన సర్కార్, తాజాగా 10 అంతస�
రాష్ట్రవ్యాప్తంగా 23 వేల మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంగళవారం రూ. 262.51 కోట్లు విడుదల చేసినట్టు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతం తెలిపారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు ఉచిత ఇసుక సరఫరా చేస్తోంది. అయితే ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇసుక వ్యాపారం జిల్లాలో జోరుగా సాగుతోంది. లబ్ధిదారుల పేరిట స్థానికంగా ఉన్న అధికార �
డబుల్ బెడ్రూం ఎంక్వైరీ విషయంలో తనకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఓ కాం గ్రెస్ కార్యకర్త తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి డిప్యూటీ తహసీల్దార్ను దూషించిన ఘటన ఖమ్మం జిల్లా అర్బన్ తహసీల్దార్ కార్యాల�