అమరావతి : కరోనా మహమ్మారితో ఏపీలో మరణించిన వైద్యుల కుటుంబాలకు సైతం పరిహారం అందించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏపీ అధ్యక్షుడు శ్రీనివాస్ రాజు కోరారు. కరోనా సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ర�
ఆరోగ్య తెలంగాణ | నీళ్లు, విద్యుత్, వ్యవసాయ రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించిన సీఎం కేసీఆర్.. ఇక ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ముందుకు సాగనున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ వె
ఖైరతాబాద్ : ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ మహాసభలను ఈ నెల 30, 31 తేదీల్లో గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో నిర్వహించనున్నట్లు ఐఎంఏ మహాసభల నిర్వహణ కమిటీ అధ్యక్షులు డాక్టర్ బి. ప్రతాప్ రెడ్డ�
జిల్లా జడ్జి గోవర్ధన్రెడ్డి నిజామాబాద్ లీగల్ : కరోనా మహమ్మారితో మనుషులకు జీవితం విలువ తెలిసి ఆరోగ్యంగా జీవించే కళను నేర్చుకుంటున్నారని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ
రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను నియంత్రించాలి: ఐఎంఏ న్యూఢిల్లీ, జూలై 12: ప్రజలు కొవిడ్ నిబంధనలను గాలికొదిలేసి పర్యాటక ప్రదేశాల్లో గుంపులు గుంపులుగా తిరగడంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ఆందోళన వ్యక్
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ నుంచి కోలుకొని ఇప్పుడిప్పుడే మళ్లీ గాడిన పడుతున్న దేశానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) వార్నింగ్ ఇచ్చింది. కరోనా థర్డ్ వేవ్ తప్పదని, అది కూడా త్వరలోనే రా�
కరోనా సెకండ్ వేవ్లో 719 మంది వైద్యుల మృతి | కరోనా ఆరోగ్య సంరక్షణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సెకండ్ వేవ్లో మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు 719 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారని ఇండియన్ మెడికల్ అసోసియేషన�
నిర్భయంగా పని చేసే వాతావరణం కల్పించాలి.. ప్రధానికి ఐఎంఏ లేఖ | వైద్యులు నిర్భయంగా పని చేసే వాతావరణం కల్పించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఏఎంఏ) డిమాండ్ చేసింది.
న్యూఢిల్లీ : ఐఎంఏ, రాందేవ్ బాబాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. అల్లోపతి, ఆధునిక వైద్యంపై యోగ గురు చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపగా రాందేవ్ పై కఠిన చర్యలు చేపట్టాలని ఐఎంఏ డిమాండ్ చేసింది. తాజాగా ఉ�
కరోనాతో 624 మంది వైద్యుల మృతి | కరోనా మహమ్మారి విజృంభణ దేశంలో కొనసాగుతున్నది. సెకండ్ వేవ్ అత్యంత వేగంగా సోకడంతో పాటు లెక్కలేనన్ని ప్రాణాల్ని బలి తీసుకుంటున్నది.
ఢిల్లీ : ప్రస్తుత కొవిడ్-19 సెకండ్ వేవ్లో ఇప్పటివరకు 594 మంది వైద్యులు తమ ప్రాణాలు కోల్పోయినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) బుధవారం తెలిపింది. ఢిల్లీలో అత్యధికంగా 107 మంది డాక్టర్ల మరణ�