న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా డాక్టర్లు మంగళవారం బ్లాక్ డేని పాటిస్తున్నారు. యోగా గురు రామ్దేవ్ బాబా వ్యాఖ్యలకు నిరసనగా డాక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆధునిక వైద్య చికిత్సలు తెలివి లేనివన�
బలి తీసుకుంటున్న కరోనా | కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్నది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు పణంగా పెట్టి కొవిడ్ బాధితులను రక్షిస్తున్న డాక్టర్లు వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు.
న్యూఢిల్లీ: భారతీయ వైద్య సంఘం (ఐఎంఏ) మాజీ అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కేకే అగర్వాల్ కరోనాపై సుదీర్ఘ పోరాటం అనంతరం కన్నుమూశారు. ఆన వయసు 62 సంవత్సరాలు. కరోనాతో ఢిల్లీ ఎయిమ్స్లో చేరిన అగర్వాల్
ఢిల్లీ : ప్రస్తుతం దేశంలో విజృంభిస్తున్న వైరస్ను అదుపులోకి తేవాలంటే ఆయా రాష్ట్రాలు అమలు చేస్తున్న 10 నుండి 15 రోజుల లాక్డౌన్ కాకుండా దేశవ్యాప్త లాక్డౌన్ అవసరమని ఇండియన్ మెడికల్ అసోసియేషన్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఉదృతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇవాళ ప్రధాని మోదీకి ఓ లేఖ రాసింది. కోవిడ్19 వ్యాక్సినేషన్ ప్రక్�
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి ముగింపు దగ్గర పడిందని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్వర్ధన్, ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ చేసిన ప్రకటనల పట్ల భారతీయ వైద్యుల సంఘం (ఐఎంఏ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం