Alluri Seetharamaraju | అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్య్ర ఒక మహోజ్వల శక్తి అని అల్లూరి సీతారామరాజు యువజన స్వచ్చంద సేవ సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు పి.సత్యనారాయణ, వెంకటయ్య అన్నారు.
తెలంగాణ చరిత్ర అద్భుతమైనదని కాకతీయ విశ్వవిద్యాలయ వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ అన్నారు. సామాజిక అణచివేత, దోపిడీ, పీడనకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు ఇక్కడ జరిగాయన్నారు. గురువారం కేయూ ఆడిటోర
ఈనెల 28 నుంచి 30 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ప్రతిష్టాత్మక ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ 82వ సదస్సు నిర్వహించనున్నట్లు కేయూ వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ తెలిపారు. మంగళవారం కేయూ సెనెట్హాల్లో
ఇండియా పేరును భారత్గా మార్చాలని, భారతీయ ప్రాచీన చరిత్ర స్థానంలో పురాణాలను చేర్చాలని ఎన్సీఈఆర్టీ కమిటీ చేసిన సిఫారసులు అనాగరికమని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) అధ్యక్షుడు క�
అధర్మం పెచ్చరిల్లినప్పుడు, దౌర్జన్యం రాజ్యమేలుతున్నప్పుడు కాలం కారణ జన్ములను కంటుంది. భారత దేశ రాజకీయాల్లో అలాంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. జయప్రకాశ్ నారాయణ, చరణ్ సింగ్, ఎన్టీఆర్ అలాంటి వారే. ఇప్పుడ
కులవ్యవస్థ సుల్తానుల పాలనలో సమ్మిళిత సమాజం -సమాజంలో కులవ్యవస్థ ముఖ్యంగా 11, 12 శతాబ్దాల్లో చాతుర్వర్ణ వ్యవస్థలో అనేక ఉపకులాలు ఏర్పడ్డాయి. – అందులో శాఖలు, ఉపశాఖలు, నిబంధనలు, నిషేధాలు అధికమయ్యాయి. – వర్ణా�
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందకపోవడానికి నక్సలైట్ సమస్యే ప్రధాన కారణమని ఆంధ్ర పాలకులు పేర్కొన్నారు.తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందకపోవడానికి నిజంగా నక్సలైట్లే కారణమా? లేక న�
1. భారతదేశానికి రెడ్ సీ ద్వారా మార్గం కనుగొన్న తరువాత పోర్చుగీసు నావికుడు వాస్కోడిగామా కాలికట్కు చేరుకున్నాడు. దీంతో భారత్కు యూరోపియన్ వర్తకుల ప్రవాహం ఎక్కువైంది. అయితే వాస్కోడిగామా కాలికట్కు చేరుక�
హర్షుని మరణంతో భారతదేశ చరిత్రలో ప్రముఖ ఘట్టం పరిసమాప్తమైంది. దేశాన్ని రాజకీయంగా, సాంస్కృతికంగా సమైక్యం చేసి పాలించే ఆశయంతో జరిగిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అలాంటి ప్రయత్నాల్లో హర్షుని తర్వాత ప్రతిహా�
వారెన్ హేస్టింగ్స్ (క్రీ.శ.1773-1785) -రాబర్ట్ ైక్లెవ్ బెంగాల్లో ప్రవేశపెట్టిన ద్వంద్వ ప్రభుత్వాన్ని 1773లో వారెన్ హేస్టింగ్స్ రద్దు చేశారు. -ద్వంద్వ ప్రభుత్వం స్థానంలో బెంగాల్, బీహార్, ఒడిశాల్లో వేలం వేసే విధాన�
వైదిక మతావలంబికులు విష్ణుకుండినులు వైదిక మతావలంబికులు. శ్రీపర్వతస్వామి వారి కులదైవం. పరమ మహేశ్వర, పరమ బ్రాహ్మణ్య వంటివి వారి బిరుదులు. వారు శివభక్తులని, బ్రాహ్మణ మతావలంబికులని శాసనాలు తెలియజేస్తున్నాయ
భారతదేశ చరిత్ర బెంగాల్లో ద్వంద ప్రభుత్వం – బ్రిటిష్ కంపెనీ అధికారుల కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయిన బెంగాల్ పరిస్థితిని రాబర్ట్ ైక్లెవ్ స్వయంగా ఇలా వర్ణించాడు.. అటువంటి అరాచకత్వం, గందరగోళం, అవినీతి, లంచగ�
భారత్కు స్వాతంత్య్రం వచ్చేనాటికే అమెరికా అణుబాంబులను తయారు చేసి ప్రయోగించింది. – పీ-5 దేశాల్లో (అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా, బ్రిటన్) అమెరికానే మొదటిసారి అణ్వస్త్ర ప్రయోగం చేసింది. – న్యూక్లియర్ అణు