చర్యకు ప్రతిచర్య అన్నట్లుగా భారత్, పాకిస్థాన్ వ్యవహారం ఉన్నది. న్యూఢిల్లీలో ఉన్న పాక్ హై కమిషన్ (High Commission) అధికారిని భారత్ మంగళవారం బహిష్కరించింది. తన కార్యాలయ పరిధి దాటి కార్యకలాపాలు సాగిస్తున్నాడని
Advisory | బంగ్లాదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని సవరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నిరసనకు దిగారు. ఈ నిరసనలతో బంగ్లాదేశ్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గత మంగళవారం ఆందోళనకారుల�
బ్రిటన్ రాజధాని లండన్లోని భారత హైకమిషన్ ఆధ్వర్యంలో మొదటి సారిగా తెలంగాణ డే (Telangana Day) వేడుకలను ఘనంగా నిర్వహించారు. సెంట్రల్ లండన్లోని భారత్ భవన్లో జరిగిన ఈ వేడుకల్లో యూకేలోని వివిధ ప్రవాస తెలంగాణ సంఘా�
పాకిస్థాన్ దేశంలోని జైళ్లలో 308 మంది భారతీయులు మగ్గిపోతున్నారు. ఈ మేరకు పాకిస్థాన్ ప్రభుత్వం భారత హైకమిషన్కు నివేదించింది. జైళ్లలో ఉన్నవారిలో 266 మంది మత్స్యకారులు కాగా, 42 మంది పౌరులు.
Indian High Commission In London | ఖలిస్థానీ (Khalistan) సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే’ నేత అమృత్పాల్ సింగ్ (Amritpal Singh) అనుచరులను పంజాబ్ పోలీసులు అరెస్టు చేయడంపై గత రెండు రోజులుగా పంజాబ్ (Punjab)లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వి
గురుపురబ్ వేడుకల్లో పాల్గొనేందుకు సిక్కు యాత్రికులతో కూడిన బృందాలు పొరుగు దేశం సందర్శించే క్రమంలో వారి భద్రత కోసం పాకిస్తాన్లో భారత రాయబార కార్యాలయం చర్యలు చేపడుతోంది.
Remain Aware | లంకలో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని కొలంబోలోని ఇండియన్ హైకమిషన్ సూచించింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వాటికి అనుగుణంగా
రాష్ట్ర విజయాలను భారత విజయాలుగా చూడాలి ప్రపంచంతో పోటీకి విప్లవాత్మక సంస్కరణలు అవసరం భారత హైకమిషన్ నిర్వహించిన సదస్సులో కేటీఆర్ లండన్లో పలు కంపెనీల ప్రముఖులతో భేటీ హైదరాబాద్ రావాలని వేదాంత చైర్మన�
న్యూఢిల్లీ : పాకిస్థాన్లోని ఇస్లామాబాద్లో ఉన్న భారతీయ రాయబార కార్యాలయం వద్ద డ్రోన్ కలకలం సృష్టించింది. హై కమిషన్ ఆఫీసు కాంపౌండ్లో డ్రోన సంచరించినట్లు గుర్తించారు. ఈ ఘటన పట్ల భారత్ తీ�
కొలంబో: శ్రీలంకలోని కొలంబోలో ఎంవీ ఎక్స్ప్రెస్ పెరల్ అనే కార్గో నౌకలో భారీ స్థాయిలో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. అయితే ఆ మంటల్ని ఆర్పేందుకు శ్రీలంక, ఇండియా సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. ఎంవీ ఎ�
లండన్: భారత్లో జరుగుతున్న రైతు నిరసనలు, పత్రికా స్వేచ్ఛ అంశాలపై సోమవారం రోజున బ్రిటీష్ పార్లమెంట్లో చర్చ చేపట్టారు. బ్రిటన్ ఎంపీలు ఈ అంశాలపై చేపట్టిన చర్చను లండన్లో ఉన్న