Emergency 1975 | 1975 జూన్ 25.. దేశంలో నాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ విధించిన 21 నెలల అత్యయిత పరిస్థితి ప్రారంభమైన రోజు. సరిగ్గా నేటికి 50 సంవత్సరాల క్రితం మొదలైన ఆ చీకటి అధ్యాయం నేటికీ స్వతంత్ర భారతాన్ని వెంటాడుతూనే ఉం�
ఎమర్జెన్సీ కష్టకాలం నుంచి బయటకు వచ్చిన తర్వాతే భారత ప్రజాస్వామ్యం మరింత బలోపేతమైంది అని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్రెడ్డి గురువారం ఎక్స్ వేదికగా అభివర్ణించారు.
భారత ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం. అందుకు ఓటు హక్కు నమోదు చేసుకోవడం, ఎన్నికల్లో దానిని వినియోగంచడం.. పౌరుల ప్రధాన కర్తవ్యం. అయితే, ఎంతో విలువైన ఓటును ప్రతి ఎన్నికల్లోనూ వేస్తున్నామని, ఈసారి కూడా జాబితాలో
భారతదేశ ప్రజాస్వామ్యానికి ఎన్నికలే మూలాధారమని జీహెచ్ఎం రామకృష్ణ పేర్కొన్నారు. కౌకుంట్ల మండలంలోని అప్పంపల్లి జెడీ ఉన్నత పాఠశాలలో మంగళవారం శాసనసభ, పార్లమెంట్కు మాదిరి ఎన్నికల పోలింగ్ నిర్వహించారు.
భారత దేశంలో మాజీ ప్రధాని నెహ్రూ వార్తల్లో నానుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆయనపై విమర్శలు చేస్తూనే వున్నారు. ఇది ఓ పక్కన నడుస్తుండగానే.. సింగపూర్ పార్లమ�