అహ్మదాబాద్: ఆస్ట్రేలియా టూర్కు నెట్ బౌలర్గా వెళ్లి మూడు ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేసి.. అద్భుతంగా రాణించిన నటరాజన్ను అప్పుడే గాయాలే వేధిస్తున్నాయి. ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు ముందు నటరాజన్�
దుబాయ్: ఇండియన్ టీమ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఫిబ్రవరి నెలకుగాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా నిలిచాడు. ఇంగ్లండ్తో సిరీస్లో అద్భుతంగా రాణించడంతో అశ్విన్ను ఈ అవార్డు వరించింది. సిరీస్ల
హైదరాబాద్ : స్వదేశంలో ఇంగ్లాండ్పై టెస్టు సిరీస్ కైవసం చేసుకున్న భారత జట్టుకు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అభినందనలు తెలిపారు. ‘ఇంగ్లాండ్పై 3-1 తేడాతో టెస్టు సిరీస్ నెగ్గిన భారత జట్టుకు హృదయప
అహ్మదాబాద్: ఇండియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యం సాధించే దిశగా వెళ్తోంది ఇంగ్లండ్. టీమిండియా మిడిలార్డర్ విఫలం కావడంతో టీ సమయానికి 6 వికెట్లకు 153 పరుగులు చేసింది. క్రీజు�
ముంబై: ఆల్రౌండర్ రాహుల్ తెవాటియా, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఇంగ్లాండ్తో టీ20 సిరీస్కు ఎంపికైన విషయం తెలిసిందే. ఐతే బీసీసీఐ నిబంధనల ప్రకారం ఆటగాళ్లు జట్టులోకి వచ్చే ముందు తప్పనిసరిగా ఫిట్నెస్ ట�
అహ్మదాబాద్: భారత్, ఇంగ్లాండ్ మధ్య ఆఖరిదైన నాలుగో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. స్పిన్కు అనుకూలిస్తున్న వికెట్పై భారత్ మరోసారి ఆధిపత్యం ప్రదర్శించింది. స్పిన్నర్లు అక్షర్ పటేల్(4/68), రవిచంద్రన్
అహ్మదాబాద్: వికెట్ల వెనుక రిషబ్ పంత్ ఎంత యాక్టివ్గా ఉంటాడో తెలుసు కదా. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ బౌలర్లను, ఫీల్డర్లను ఉత్తేజపరుస్తూ ఉంటాడు. అదే సమయంలో ప్రత్యర్థి బ్యాట్స్మెన్కు చుర�
అహ్మదాబాద్: ఇంగ్లాండ్తో చివరిదైన నాలుగో టెస్టు కోసం భారత క్రికెట్ జట్టు సాధన జోరుగా కొనసాగుతున్నది. ఈనెల 4 నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది. ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఆధ్వర్�
అహ్మదాబాద్: నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియాతో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి రోజు ఆటలో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్.. ఆన్ఫీల్డ్ అంపైర్ నితిన్తో వాదించడం కనిపించే ఉంటుంది. థర్డ్ అంపైర్ షంషుద్దీన్ త
అహ్మదాబాద్: నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లాండ్ ఆరో వికెట్ కోల్పోయింది. టీ బ్రేక్ తర్వాత వరుస ఓవర్లలో రెండు వికెట్లు చేజార్చుకున్నది. 28వ ఓవర్లో ఓలీ పోప్ను