అహ్మదాబాద్: భారత్ నిర్దేశించిన 225 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. భువనేశ్వర్ కుమార్ వేసిన తొలి ఓవర్ రెండో బంతికే ఆ జట్టు ఓపెనర్ జేసన్ రాయ్(0) బౌల్డ్ అయ్యాడు
అహ్మదాబాద్: ఇంగ్లాండ్తో జరుగుతున్న నిర్ణయాత్మక టీ20 మ్యాచ్లో భారత్ అదరగొట్టింది. గత నాలుగు మ్యాచ్లకు భిన్నంగా ఈ మ్యాచ్లో ఆతిథ్య బ్యాట్స్మెన్ దుమ్మురేపారు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ పరు
అహ్మదాబాద్: ఇంగ్లాండ్తో ఐదో టీ20 మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. భారత ఓపెనర్ రోహిత్ శర్మ(64) వీరవిహారం చేశాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతున్న రోహిత్ 30 బంతుల్లోనే
అహ్మదాబాద్: ఇంగ్లాండ్తో జరుగుతున్న చివరిదైన ఐదో టీ20లో మొదట బ్యాటింగ్ చేస్తున్న భారత్కు శుభారంభం లభించింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓపెనర్గా బరిలో దిగాడు. హిట్మ్యాన్ రోహిత్ శర్మ ధాటి�
అహ్మదాబాద్: భారత్, ఇంగ్లాండ్ మధ్య మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్లో అగ్రశ్రేణి జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఐదు టీ20ల సిరీస్లో భారత్, ఇంగ్లాండ్ 2-2తో సమంగా ఉండగా చివ
ముంబై: ఇంగ్లండ్తో వన్డే సిరీస్ కోసం టీమిండియాను ప్రకటించింది బీసీసీఐ. సూర్యకుమార్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణలకు తొలిసారి వన్డే టీమ్లో చోటు దక్కింది. ఆడిన తొలి టీ20 ఇన్నింగ్స్లోనే హాఫ్ సెంచరీత
దంచికొట్టిన యంగ్ బ్యాట్స్మన్ నాలుగో టీ20లో భారత్ జయభేరి 2-2తో సిరీస్ సమం సహచర ముంబై ఆటగాడు ఇషాన్ కిషన్ అరంగేంట్రంలోనే అర్ధశతకంతో ఆకట్టుకుంటే.. బ్యాటింగ్ అవకాశం వచ్చిన మొదటి మ్యాచ్లో సూర్యకుమ�
అహ్మదాబాద్: ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్లో భారత బ్యాట్స్మెన్ చెలరేగారు. ఆరంభంలో సూర్య కుమార్ యాదవ్(57: 31 బంతుల్లో 6ఫోర్లు, 3సిక్సర్లు), ఆఖర్లో శ్రేయస్ అయ్యర్(37: 18 బంతుల్లో 5ఫోర్లు, సిక్స్) �
టీమ్ఇండియాకు చావోరేవో జోరుమీదున్న మోర్గాన్సేన నేడు భారత్, ఇంగ్లండ్ నాలుగో టీ20 సిరీస్ ఆశలు సజీవంగాఉండాలంటే గెలువడమే ఇక కోహ్లీసేనకు ఏకైక మార్గం. నేడు జరిగే నాలుగో టీ20లో ఇంగ్లండ్కు కళ్లెం వేస్తేనే భ�
దంచికొట్టిన ఇంగ్లండ్ ఓపెనర్ మూడో టీ20లో భారత్ ఓటమి టాపార్డర్ విఫలమైన చోట.. కెప్టెన్ విరాట్ ఒంటరి పోరాటంతో ఓ మాదిరి స్కోరు చేసిన టీమ్ఇండియా.. ప్రత్యర్థిని కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమైంది. హిట్మ్య
అహ్మదాబాద్: ఇంగ్లాండ్తో రెండో టీ20లో స్లో ఓవర్రేట్ కారణంగా టీమిండియాకు జరిమానా విదించారు. నిర్ణీత సమయంలో భారత జట్టు ఒక ఓవర్ తక్కువగా వేయడంతో మ్యాచ్ రెఫరీ జవగళ్ శ్రీనాథ్ టీమిండియా మ్యాచ్ ఫీజులో 20
అహ్మదాబాద్ మొతెరా స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టీ20 వేళ కనిపించిదీ దృశ్యం. టీమిండియాకు చీర్స్ చెబుతూ ఓ పిల్లాడు తన మొహంపై త్రివర్ణ పతాకం రంగులు వేయించుకుని ఇలా సందడి చేశాడు.