తొలి వన్డేలో భారత్ జయభేరి.. మెరిసిన ధావన్, ప్రసిద్ధ్ అరంగేట్రంలో వేగవంతమైన అర్ధశతకం బాదిన ఆటగాడిగా కృనాల్ పాండ్యా (26 బంతుల్లో) రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు జాన్ మోరిస్ (35 బంతుల్లో,న్యూజ�
పుణె: ఇంగ్లాండ్తో జరిగిన మొదటి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. టీమ్ఇండియా నిర్దేశించిన 318 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 42.1 ఓవర్లలో 251 పరుగులకే ఆలౌటైంది. ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన భారత్ 66 పరుగ�
పుణె: భారత్తో తొలి వన్డే మ్యాచ్లో ఇంగ్లాండ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. 318 పరుగుల లక్ష్య ఛేదనలో సాధించాల్సిన రన్రేట్ తక్కువగానే ఉన్నప్పటికీ వేగంగా ఆడే క్రమంలో చెత్తషాట్లు ఆడి వికెట్లు పా�
పుణె: భారత్ నిర్దేశించిన 318 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ నిలకడగా ఆడుతోంది. క్రీజులో నిలదొక్కుకున్న బెయిర్స్టో యువ బౌలర్ ప్రసిద్ కృష్ణ వేసిన ఆరో ఓవర్లోనే రెచ్చిపోయాడు. ఆ ఓవర్లో రెండు సిక్సర్లు
పుణె: ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత బ్యాట్స్మెన్ అదరగొట్టారు. ఏకంగా నలుగురు బ్యాట్స్మెన్ హాఫ్సెంచరీలతో విజృంభించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. శిఖర్ ధావన్(98:106బంతుల్లో 11ఫోర్లు,2స�
పుణె: ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్(98:106 బంతుల్లో 11ఫోర్లు, 2సిక్సర్లు) శతకానికి రెండు పరుగుల దూరంలో ఔటయ్యాడు. 90 పరుగుల వరకూ వేగంగా బ్యాటింగ్ చేసిన ధావన్ సెంచరీకి చ�
పుణె: ఇంగ్లాండ్తో తొలి వన్డేలో మొదట బ్యాటింగ్ చేస్తున్న భారత్ నిలకడగా ఆడుతోంది. టీమ్ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్..అదిల్ రషీద్ వేసిన 24వ ఓవర్ తొలి బంతికి సిక్సర్ బాది అర్ధశతకం సాధించాడు. 68 బంతుల్లో 5�
పుణె: ఇండియాతో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఇంగ్లండ్. ఈ మ్యాచ్తో ఇండియా తరఫున కృనాల్ పాండ్యా, ప్రసిద్ధ్ కృష్ణ వన్డే అరంగేట్రం చేస్తున్నారు. పుణె పిచ్ బ్యాటింగ్కు అనుకూ
నేడు భారత్, ఇంగ్లండ్ తొలి మ్యాచ్ మధ్యాహ్నం 1.30 నుంచి టెస్టు సిరీస్లో దుమ్మురేపి.. పొట్టి ఫార్మాట్లో ప్రత్యర్థిని చిత్తుచేసి ఫుల్ జోష్లో ఉన్న టీమ్ఇండియా.. ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్తో వన్డే సమరాన�
పుణె: ఇంగ్లండ్తో జరగబోయే వన్డే సిరీస్లో శిఖర్ ధావన్, రోహిత్ శర్మనే ఓపెనింగ్ చేయనున్నట్లు కెప్టెన్ విరాట్ కోహ్లి వెల్లడించాడు. మంగళవారం నుంచి పుణెలో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కాబోతోం
అహ్మదాబాద్: ఇంగ్లాండ్తో చివరిదైన ఐదో టీ20లో స్లో ఓవర్రేట్ కారణంగా టీమిండియాకు భారీగా జరిమానా విధించారు. శనివారం జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్లో నిర్ణీత సమయంలో భారత జట్టు రెండు ఓవర్లు తక్కువగా వేయడంతో మ
అహ్మదాబాద్: టీ20 క్రికెట్లో 9వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో భారత బ్యాట్స్మన్గా నిలిచిన రోహిత్ శర్మ తాజాగా మరో అరుదైన ఘనత అందుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో క్రికెటర్
అహ్మదాబాద్: ఇంగ్లాండ్తో జరిగిన ఐదు టీ20ల సిరీస్ను భారత్ 3-2తో కైవసం చేసుకుంది. శనివారం ఇక్కడ జరిగిన చివరిదైన ఐదో టీ20లో భారత్ 36 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్లో ఆల్రౌ