పుణె: భారత్ నిర్దేశించిన 318 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ నిలకడగా ఆడుతోంది. క్రీజులో నిలదొక్కుకున్న బెయిర్స్టో యువ బౌలర్ ప్రసిద్ కృష్ణ వేసిన ఆరో ఓవర్లోనే రెచ్చిపోయాడు. ఆ ఓవర్లో రెండు సిక్సర్లు
పుణె: ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత బ్యాట్స్మెన్ అదరగొట్టారు. ఏకంగా నలుగురు బ్యాట్స్మెన్ హాఫ్సెంచరీలతో విజృంభించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. శిఖర్ ధావన్(98:106బంతుల్లో 11ఫోర్లు,2స�
పుణె: ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్(98:106 బంతుల్లో 11ఫోర్లు, 2సిక్సర్లు) శతకానికి రెండు పరుగుల దూరంలో ఔటయ్యాడు. 90 పరుగుల వరకూ వేగంగా బ్యాటింగ్ చేసిన ధావన్ సెంచరీకి చ�
పుణె: ఇంగ్లాండ్తో తొలి వన్డేలో మొదట బ్యాటింగ్ చేస్తున్న భారత్ నిలకడగా ఆడుతోంది. టీమ్ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్..అదిల్ రషీద్ వేసిన 24వ ఓవర్ తొలి బంతికి సిక్సర్ బాది అర్ధశతకం సాధించాడు. 68 బంతుల్లో 5�
పుణె: ఇండియాతో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఇంగ్లండ్. ఈ మ్యాచ్తో ఇండియా తరఫున కృనాల్ పాండ్యా, ప్రసిద్ధ్ కృష్ణ వన్డే అరంగేట్రం చేస్తున్నారు. పుణె పిచ్ బ్యాటింగ్కు అనుకూ
నేడు భారత్, ఇంగ్లండ్ తొలి మ్యాచ్ మధ్యాహ్నం 1.30 నుంచి టెస్టు సిరీస్లో దుమ్మురేపి.. పొట్టి ఫార్మాట్లో ప్రత్యర్థిని చిత్తుచేసి ఫుల్ జోష్లో ఉన్న టీమ్ఇండియా.. ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్తో వన్డే సమరాన�
పుణె: ఇంగ్లండ్తో జరగబోయే వన్డే సిరీస్లో శిఖర్ ధావన్, రోహిత్ శర్మనే ఓపెనింగ్ చేయనున్నట్లు కెప్టెన్ విరాట్ కోహ్లి వెల్లడించాడు. మంగళవారం నుంచి పుణెలో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కాబోతోం
అహ్మదాబాద్: ఇంగ్లాండ్తో చివరిదైన ఐదో టీ20లో స్లో ఓవర్రేట్ కారణంగా టీమిండియాకు భారీగా జరిమానా విధించారు. శనివారం జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్లో నిర్ణీత సమయంలో భారత జట్టు రెండు ఓవర్లు తక్కువగా వేయడంతో మ
అహ్మదాబాద్: టీ20 క్రికెట్లో 9వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో భారత బ్యాట్స్మన్గా నిలిచిన రోహిత్ శర్మ తాజాగా మరో అరుదైన ఘనత అందుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో క్రికెటర్
అహ్మదాబాద్: ఇంగ్లాండ్తో జరిగిన ఐదు టీ20ల సిరీస్ను భారత్ 3-2తో కైవసం చేసుకుంది. శనివారం ఇక్కడ జరిగిన చివరిదైన ఐదో టీ20లో భారత్ 36 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్లో ఆల్రౌ
అహ్మదాబాద్: భారత్ నిర్దేశించిన 225 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. భువనేశ్వర్ కుమార్ వేసిన తొలి ఓవర్ రెండో బంతికే ఆ జట్టు ఓపెనర్ జేసన్ రాయ్(0) బౌల్డ్ అయ్యాడు
అహ్మదాబాద్: ఇంగ్లాండ్తో జరుగుతున్న నిర్ణయాత్మక టీ20 మ్యాచ్లో భారత్ అదరగొట్టింది. గత నాలుగు మ్యాచ్లకు భిన్నంగా ఈ మ్యాచ్లో ఆతిథ్య బ్యాట్స్మెన్ దుమ్మురేపారు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ పరు
అహ్మదాబాద్: ఇంగ్లాండ్తో ఐదో టీ20 మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. భారత ఓపెనర్ రోహిత్ శర్మ(64) వీరవిహారం చేశాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతున్న రోహిత్ 30 బంతుల్లోనే