పొట్టి ప్రపంచకప్లో గ్రూప్ దశను విజయవంతంగా ముగించిన భారత క్రికెట్ జట్టు గురువారం నుంచి కీలకమైన సూపర్-8 సవాల్కు సిద్ధమవుతోంది. వెస్టిండీస్లోని బార్బడోస్ వేదికగా అఫ్గానిస్థాన్తో జరుగబోయే తొలి పో�
ఇండియా తమ చివరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. సంపూర్ణ ఆధిపత్యంతో అఫ్గాన్పై ఇప్పటికే సిరీస్ గెలిచిన రోహిత్ సేన.. క్లీన్స్వీప్ లక్ష్యంగా బరిలోకి దిగనుంది. దూబే, జైస్వాల్, రింకూ దంచికొడు
Rohit Sharma: అఫ్గానిస్తాన్తో తొలి టీ20లో గిల్ తప్పిదంతో రనౌట్ అయిన రోహిత్.. రెండో మ్యాచ్లో ఫజల్హక్ ఫరూఖీ వేసిన తొలి ఓవర్లోనే ముందుకొచ్చి ఆడబోయి బంతి మిస్ కావడంతో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
INDvsAFG 2nd T20I: అఫ్గానిస్తాన్తో ఇండోర్లో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో ఆ జట్టు బ్యాటర్ గుల్బాదిన్ నయీబ్ అర్థ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లు కీలక సమయంలో పరుగులు సమర్పించుకోవడంతో టీమిండియా ఎదుట...
సొంతగడ్డపై సీజన్కు భారత్ అస్త్రశస్ర్తాలతో సిద్ధమైంది. దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను సమం చేసుకున్న టీమ్ఇండియా..అఫ్గానిస్థాన్తో టీ20 సిరీస్కు సై అంటున్నది. గురువారం ఇరు జట్లు తొలి �
INDvsAFG 1st T20I: గురువారం అఫ్గానిస్తాన్తో జరుగబోయే తొలిటీ20 మ్యాచ్కు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా భారత జట్టు హెడ్కోచ్ రాహుల్ ద్రావిడే వెల్లడించాడు.
INDvsAFG T20I: అఫ్గానిస్తాన్ గురువారం నుంచి మెన్ ఇన్ బ్లూతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ మేరకు ఇరు జట్లూ ఇదివరకే మొహాలీ చేరుకుని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టిన నేపథ్యంలో అఫ్గాన్ జట్టుకు భారీ షాక్ తాక�
బోణీ కొట్టిన టీమ్ఇండియా 66 పరుగుల తేడాతో అఫ్గాన్ చిత్తు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా.. నాకౌట్ అవకాశాలు సన్నగిల్లాక టీమ్ఇండియా సమిష్టిగా సత్తాచాటింది. రోహిత్ శర్మ, లోకేశ్ రాహుల్ వేసిన అద్భు�