జమ్ముకశ్మీర్ ప్రాంతాన్ని పాకిస్థాన్లో భాగంగా చూపిస్తున్నట్టున్న భారత దేశ మ్యాప్ను ఎక్స్లో పోస్ట్ చేసినందుకు ఇజ్రాయెల్ సైన్యం(ఐడీఎఫ్) శనివారం క్షమాపణ చెప్పింది. భారత్, పాక్ సరిహద్దులను కచ్చి�
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో సరిహద్దు రాష్ర్టాలైన గుజరాత్, పంజాబ్, రాజస్థాన్ జమ్ము కశ్మీరులో గురువారం సాయంత్రం మాక్ డ్రిల్ జరగనున్నది. ఇటీవల నాలుగు రోజుల పాటు జరిగి�
ప్రాణాలకు తెగించిన సైనికుడికి విశ్వాసానికి మారుపేరైన శునకం తోడైతే.. శత్రువుల జాడ
కనిపెట్టడం, వారిని మట్టుపెట్టడం చాలా తేలిక. అందుకే సాయుధ బలగాలు సంక్లిష్టమైన సందర్భాల్లో జాగిలాలను ఆయుధంగా ఎంచుకుంటాయి.
పాకిస్థాన్ ఎటువంటి దుస్సాహసానికి దిగినా సమర్థంగా తిప్పికొట్టేందుకు సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్ఠం చేశారు. రాజస్థాన్లో ఉన్న పాక్ సరిహద్దును పూర్తిగా మూసివేశారు. ఆ ప్రాంతంలో సరిహద్దు భద్రతా దళం (
పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం రాత్రి జమ్ముకశ్మీర్లోని వాస్తవాధీన రేఖ (ఎల్వోసీ) వెంబడి పాకిస్థాన్ సైనికులు కాల్పులకు తె
జమ్ముకశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో భారత్-పాక్ సరిహద్దుల్లో దేశంలోకి చొరబడేందుకు (Infiltration Attempt) ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని సైన్యం తిప్పికొట్టింది. ఈ క్రమంలో భద్రతా బలగాలు జరిగిన కాల్పుల్లో ఇద్దరు ముష్క�
First Air Strip : సరిహద్దుల్లో యుద్ధ విమానాలను అత్యవసరంగా దింపేందుకు వీలుగా ఎయిర్ స్ట్రిప్ను నిర్మించారు. భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దులో రాజస్థాన్లోని అగడావా వద్ద ఈ ఎయిర్ స్ట్రిప్ను...