అన్ని ఉన్నా... అల్లుడి నోట్లో శని అన్నట్లుగా ఉంది కొత్వాల్గూడ ఎకో పార్క్ పరిస్థితి. వరల్డ్ క్లాస్ టూరిజం సేవలు అందించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు కాంగ్రెస్ రాకతో గ్రహణం ప�
పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనున్నది. అటవీ భూములను సంరక్షిస్తూ.. పోడు భూములపై ఆధారపడి జీవించే గిరిజనులు, గిరిజనేతరులకు హక్కు పత్రాలు త్వరలో అందనున్నాయి. ఆదివారం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయ ప్రారంభోత్సవం ఆదివారం అట్టహాసంగా జరిగింది. సీఎం కేసీఆర్తోపాటు మంత్రులు తమకు కేటాయించిన చాంబర్లలో కొలువుదీరారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా కొనసాగుతున్నది. అన్నిరకాల సంప్రదాయాలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రత్యక్షప్రసారం..
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయ (Secretariat) ప్రారంభోత్సవం ఘనంగా జరుగుతున్నది. అన్నిరకాల సంప్రదాయాలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి (Minister Prashanth
తన స్వగ్రామం రాగినేడు గ్రామంలో నిర్మించిన శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠాపనోత్సవానికి రావాలని రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ మంత్రి కేటీఆర్ను ఆహ్వానించారు. ఈ మ�
సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రధాన కార్యాలయం విద్యుద్దీపాలతో మిరుమిట్లు గొల్పుతున్నది.
Nagoba | ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నూతనంగా నిర్మించిన ఆలయంలో నాగోబా విగ్రహాన్ని పునఃప్రతిష్టించారు. ఆదివారం ఉదయం మెస్రం వంశీయులు నాగోబా విగ్రహాన్ని