విదేశాల్లో పండించే పండ్లు బ్లూబెర్రీలు, క్రాన్బెర్రీలపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని భారీగా 30 శాతం నుంచి 10 శాతానికి తగ్గించింది. అలాగే మాంసం, టర్కీ కోళ్ల ఫ్రొజెన్ మాంసం దిగుమతులపై సుంకాన్ని 30 శాత
Milk | వంటనూనె ధర మండుతున్నది.. బియ్యం, పప్పులు ఉడుకుతనేలేవు.. కుటుంబంలో కష్టపడి పనిచేసేవాళ్లు మూడుపూటలా కడుపునిండా తినటానికి కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన దుస్థితి దాపురించింది.
విదేశాల నుంచి భారతదేశంలోకి వస్తున్న పత్తి దిగుమతిని కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు గడిగే గజేందర్గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం షాబాద్ మండల కేంద్రంలోని �
దేశంలో మంకీపాక్స్ కేసుల నమోదు ఆందోళనల నేపథ్యంలో సీరం ఇన్స్టిట్యూట్ చీఫ్ అదర్ పూనావాలా స్పందించారు. దేశంలో ఈ వైరస్ కేసులు అధికమైతే..డెన్మార్క్కు బవేరియన్ నోర్డిక్ కంపెనీ తయారుచేసిన మశూచి(స్మాల
భారత గడ్డపై ఆఫ్రికన్ చిరుతలు (చీతాలు) కాలుమోపనున్నాయి. 69 ఏండ్ల కిందట దేశంలో కనుమరుగైన ఈ జంతువులు.. వచ్చే స్వాతంత్య్ర దినోత్సవంలోగా మన అడవుల్లో సంచరించనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నమీబియా, దక్షిణాఫ్�
ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యా ఆర్థిక వనరులను దెబ్బకొట్టడమే లక్ష్యంగా యూరోపియన్ యూనియన్ కీలక నిర్ణయం తీసుకున్నది. రష్యా ఆయిల్ దిగుమతుల్లో అధిక భాగాన్ని నిషేధించేందుకు అంగీకారం తెలిపింది. రాన�
అక్షయ తృతీయకు డిమాండ్ లేకున్నా..|
బంగారం అంటే భారతీయ వనితలకు ఎంతో మక్కువ. గత ఏప్రిల్ నెలలో బంగారం దిగుమతులు పెరిగాయి.. 2020తో పోలిస్తే గత నెలలో బంగారం దిగుమతులు...
ముంబై: కరోనా కల్లోలం వల్ల అత్యధికంగా నష్టపోయిన మహారాష్ట్ర వ్యాక్సిన్లు దిగుమతి చేసుకోవడం గురించి ఆలోచిస్తున్నది. ఆ రాష్ట్రమంత్రి ఆదిత్య ఠాక్రే ఈ సంగతి వెల్లడించారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మూడువారా�
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్నది. రోజువారీ కరోనా కేసుల సంఖ్య 4 లక్షలకు చేరుగా మరణాల సంఖ్య మూడు వేలు దాటింది. ఈ నేపథ్యంలో కరోనా చికిత్సలో అత్యవసర సందర్భాల్లో
న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో విదేశీ కొవిడ్-19 టీకాలను తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా వాటిపై దిగుమతి సుంకాన్ని రద్�
న్యూఢిల్లీ: ధరల ప్రాతిపదికన విదేశాల నుంచి ముడి చమురు విధానాన్ని రూపొందించుకోవాల్సి ఉందని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. ధరలను నియంత్రించడానికి ముడి చమురు ఉత�
న్యూఢిల్లీ: మనదేశ ఇంధన అవసరాలకు సరిపడా ముడి చమురు సరఫరా చేస్తున్న దేశాల్లో ఇప్పటి వరకు సౌదీ అరేబియాకు రెండో స్థానం ఉండేది. కానీ సౌదీ అరేబియా ఆ స్థానాన్ని కోల్పోనున్నది. ఆ స్థానాన్ని అమెర
ఉత్పత్తి 4.24% పెరుగుతుందని అంచనా న్యూఢిల్లీ, మార్చి 8: దేశంలో ఈ ఏడాది జూన్తో ముగియనున్న ప్రస్తుత పంట సంవత్సరం (2020-21)లో మామిడి పండ్ల ఉత్పత్తి 4.24 శాతం పెరుగుతుందని భావిస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది. 201