గద్వాల మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. ప్రభుత్వ భూముల్లో అడ్డగోలుగా తవ్వకాలు చేపడుతూ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. దీనిని అరికట్టాల్సిన రెవెన్యూ, మైనింగ్ అధికారులు మట్టి దందా చేసే నాయకులకు వత
చెరువుల పునురుద్ధరణకు ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ 2.0 పథకం మంచిర్యాల జిల్లాలో అక్రమార్కులకు వరంగా మారింది. మంచిర్యాల జిల్లాలో ఏడు చెరువులు, ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు చెరువులను ఎంప�
ములుగు మున్సిపాలిటీ పరిధిలోని బండారుపల్లి, మాధవరావుపల్లి శివారులోని ప్రభుత్వ భూముల్లో మట్టి వ్యాపారులు దర్జాగా మట్టిని తోడుతున్నారు. జిల్లా కేంద్రంతోపాటు శివారు ప్రాంతాల్లోని భవన నిర్మాణాలు, కొత్తగా
చెన్నూర్ మండలంలో అక్రమ మట్టి తవ్వకాలు మళ్లీ మొదలయ్యాయి. నెల రోజుల ‘క్రితం మంత్రి ఇలాకాలో మట్టి దందా’ అనే కథనం ‘నమస్తే’లో ప్రచురితం కావడంతో అధికారులు అప్రమత్తమై అక్రమంగా మట్టి తవ్వకాలు జరగకుండా చర్యలు �
బెల్లంపల్లి పట్టణ శివారు, మండల పరిధిలోని ప్రభుత్వ భూముల నుంచి అనుమతి లేకుండా మొరాన్ని యథేచ్ఛగా తరలిస్తున్నారు. సంబంధిత అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేపట్టడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుప�
నల్లగొండ మండలం అన్నెపర్తి గ్రామంలో గల తూర్పు చెరువులో గత నాలుగు రోజులుగా అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. విషయం వెలుగు చూడడంతో స్పందించిన నీటి పారుదల శాఖ అధికారులు మంగళవారం హుటాహుటిన గ్రామంలోని తూర్
మండలంలోని జాన్పహాడ్ గ్రామ రెవెన్యూ శివారులో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. గ్రామంలోని 319 సర్వే నంబర్లో గల ప్రభుత్వ భూమిలో పెద్ద సంఖ్యలో జేసీబీలను ఉపయోగించి పదుల సంఖ్యలో టిప్పర్ల సహాయంతో అక్రమార్క�