Illegal Collections | ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు రాజకీయ నాయకులు, విద్యాశాఖాధికారుల అండదండలతోనే విద్యార్థులను పీడిస్తున్నారన్నారు. అసలు జిల్లాలో ప్రభుత్వాధికారులున్నారా..? మొద్దు నిద్ర పోతున్నారా..? అని బీజేవైఎం �
Munipalli MPDO | మునిపల్లి మండల అభివృద్ధి అధికారి హరినందన్ రావు మండలంలో పంచాయతీ తనిఖీల పేరుతో కార్యదర్శిల వద్ద అక్రమ పైసా వసూలు చేసినట్లు పలు పత్రికల్లో కథనాలు వచ్చాయి. జిల్లా అధికారుల్లో ఇలా కదలికలు వచ్చి అలా సై�
మానేరు నదిపై అక్రమ వసూళ్ల దందాకు తెరపడింది. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్- జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి మానేరు నదిలో మట్టి రోడ్డుపై అక్రమంగా టోల్ గేట్ ఏర్పాటు చేస�
రాష్ట్ర గిడ్డంగుల సంస్థలో అక్రమ వసూళ్ల పర్వం కొనసాగుతున్నది. ఈ సంస్థ కార్యకలాపాలు మిగతా శాఖలకు భిన్నంగా కొనసాగుతుంటాయి. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కార్యకలాపాలను నిర్�
కామారెడ్డి ‘ఖజానా’లో పని చేసే కొందరు బరితెగించారు. కార్యాలయానికి వచ్చే వారి నుంచి అక్రమ వసూళ్లకు తెర లేపారు. జీతభత్యాలు, పింఛన్ మంజూరు చేయడంలో ట్రెజరీ శాఖదే కీలక పాత్ర.
కలప, అటవీ ఉత్పత్తుల తరలింపు కోసం కేంద్ర అటవీ శాఖ వన్ నేషన్-వన్ పర్మిట్ పేరిట ఆన్లైన్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అయినప్పటికీ అటవీ అధికారుల అక్రమ వసూళ్ల దందా ఆగడం లేదు. గతంలో కలపకు మా న్యువల్
రోడ్డు ప్రమాదంలో 13 లేగ దూడలు మృతి చెందిన ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాలలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. సీఐ మహేందర్రెడ్డి కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి హైదరాబాద్లోని కబేల�
Fake tehsildar | కష్టపడకుండా అక్రమార్గంలో డబ్బులు సంపాదించాలని ఓ వ్యక్తి భావించాడు. అందుకు నకిలీ తహసీల్దార్(Fake tehsildar )అవతారమెత్తాడు. ఇలా పలువురిని బెదిరిస్తూ అక్రమాలకు(Illegal collections) పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు పట�