దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక ఉన్నత విద్యా సంస్థల్లో 56 శాతం ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఐఐటీలు, సెంట్రల్ యూనివర్సిటీలూ ఈ దుస్థితిని ఎదుర్కొంటున్నాయి.
PM Modi |దేశంలోని అన్ని రాజ్యాంగ, స్వయంప్రతిపత్తి సంస్థలను కేంద్రంలోని మోదీ సర్కారు భ్రష్టుపట్టిస్తున్నది. న్యాయవ్యవస్థ నుంచి దర్యాప్తు సంస్థల వరకు, గవర్నర్ల వ్యవస్థ నుంచి కాగ్ వరకు అన్ని వ్యవస్థల స్వతంత్�
దేశంలోని ప్రతిష్ఠాత్మక ఉన్నత విద్యాసంస్థలైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)ల స్వతంత్రతను దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఐఐఎంలపై రాష్ట్రపతికి విశేషాధిక�
న్యూఢిల్లీ: గత ఐదేండ్లలో ఏకంగా 8 వేల మందికిపైగా విద్యార్థులు ఐఐటీల నుంచి డ్రాపౌట్ అయినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార
దేశవ్యాప్తంగా సెంట్రల్ యూనివర్సిటీలు, ఐఐటీలు, ఐఐఎంలలో 11 వేల అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ సోమవారం లోక్సభలో ఓ ప్రశ్నకు రాతపూర్వక సమాధానమిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంలో కేంద్రప్రభుత్వం ఇచ్చిన హామీలేవీ గత ఎనిమిదేండ్లలో నెరవేరలేదని తెలంగాణ మేధావులు, విద్యావేత్తలు, ప్రొఫెసర్లు ఆవేదన వ్యక్తంచేశారు. విద్య, వైద్య సంస్థలు, ప్రాజెక్టుల కేటాయ
Foreign Campuses: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు (ఐఐటీలు), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎంలు) లతోపాటు దేశంలోని టాప్ యూనివర్సిటీలు ఇక విదేశాల్లో తమ క్యాంపస్లను