మెదక్ జిల్లాలో బాల్య వివాహాలకు అడ్డుకట్ట పడటం లేదు. ఐసీడీఎస్ అధికారులు ప్రతి సంవత్సరం పదుల సంఖ్యలో బాల్య వివాహాలను అడ్డుకుంటున్నారు. అధికారుల దృష్టికి రాకుం డా అంతకు పదిరెట్లు పెండ్లిళ్లు జరుగుతు న్�
మాతా, శిశు సంరక్షణ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న అంగన్వాడీ కేంద్రాల్లో చాలామంది పిల్లల బాల్యం ఇంకా బలహీనంగానే ఉంటోంది. ఫలితంగా పిల్లల్లో పౌష్టికాహార లోపం తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తున్నది. తక్కువ బరు
అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్నం వరకే తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వేసవి కాలం దృష్ట్యా రెండు నెలల పాటు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అంగన్వాడీ కేంద్రాలు నిర్వహించ�
Nagarkurnool | నాగర్కర్నూల్ జిల్లాలోని తెలకపల్లి మండలం తాళ్లపల్లిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన శిశువును గుర్తు తెలియని వ్యక్తులు చెత్తకుప్పలో పడేశారు.
అంగన్వాడీ కేంద్రాల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతమున్న మినీ అంగన్వాడీ కేంద్రాలను జనాభాకనుగుణంగా ప్రధాన కేంద్రాలుగా మార్చడానికి అధికారులు చర్యలు చేపట్టారు.
ఓ యువకుడు అనాథను పెండ్లి చేసుకొని ఆదర్శంగా నిలిచా డు. కరీంనగర్ జిల్లా మెతుకుపల్లికి చెందిన కర్నకంటి రమ్య తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడంతో హనుమకొండలోని ప్రభుత్వ బాలికా సదనంలో పెరిగి అక్కడే చదువు�
రంగారెడ్డి : జిల్లా పరిధిలోని కేశంపేట మండలం పాపిరెడ్డిగూడలో బాల్య వివాహం జరిపించారు. 12 ఏండ్ల వయసున్న బాలికను 35 ఏండ్ల వ్యక్తికి కట్టబెట్టారు. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా.. పుట్టిన రోజు వేడుక�
girl child | ముస్తాబాద్ మండల కేంద్రంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడశిశువును రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు తల్లిదండ్రులు. శిశువును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.