చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కు లు కలిగినప్పటికీ ఫైనల్ను తమ దేశంలో నిర్వహించుకోలేకపోయామనే బాధలో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు మరో అవమానం ఎదురైంది. ఫైనల్ ముగిసిన తర్వాత నిర్వహించిన ప్ర�
క్రికెట్లో కొత్త శకానికి నాంది పడిందని ఐసీసీ చైర్మన్ జై షా పేర్కొన్నాడు. దాదాపు 128 ఏండ్ల తర్వాత తొలిసారి ఒలింపిక్స్(లాస్ఎంజిల్స్ 2028)లో క్రికెట్ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిట�
టెస్టు క్రికెట్ను మరింత జనరంజకంగా మార్చేందుకు ఐసీసీ కీలక అడుగులు వేస్తుందా? ఇటీవలే భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు రికార్డు స్థాయిలో ప్రేక్షకులు హాజరైన నేపథ్యంలో టె�
చాంపియన్స్ ట్రోఫీ భవితవ్యం శనివారం తేలనుంది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న సందిగ్ధతకు ఫుల్స్టాప్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు
బ్రిస్బేన్ వేదికగా 2032లో జరిగే ఒలింపిక్స్లో క్రికెట్ను భాగం చేసేందుకు ఐసీసీ అడుగులు వేస్తున్నది. ఇటీవలే చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన జైషా..ఆ దిశగా ఒలింపిక్స్ ప్రతినిధులతో గురువారం ప్రత్యేకంగా భే