గత కొన్ని నెలలుగా టాప్గేర్లో దూసుకుపోయిన వాహన సంస్థలకు గత నెలలో గట్టి షాక్ తగిలింది. కార్ల తయారీలో అగ్రగామి సంస్థలైన మారుతి సుజుకీ, హ్యుందాయ్ మోటర్ ఇండియకు చెందిన ప్యాసింజర్ వాహన అమ్మకాలు భారీగా ప
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్.. గ్రామీణ బాటపట్టింది. గ్రామాల్లో ఉండేవారిని లక్ష్యంగా పెట్టుకొని ‘గ్రామీణ్ మహోత్సవ్' పేరుతో దేశవ్యాప్తంగా 16 నూతన ప్రాంతాల్లో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. �
ఈసారి పండుగ సీజన్లో వాహన విక్రయాలు టాప్గేర్లో దూసుకుపోయే అవకాశాలున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో గరిష్ఠ స్థాయిలో వడ్డీరేట్లు, వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఈ పండుగ సీజన్లో మారుతి, హ్యుందాయ్ �
Hyundai Exter | కుర్రకారును లక్ష్యంగా చేసుకుని దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా రూపొందించిన ఎస్యూవీ కారు ఎక్స్టర్ వచ్చేనెల 10న మార్కెట్లోకి రానున్నది. రెండు రోజుల క్రితం తమిళనాడులోని శ్రీ పెరంబద�
న్యూఢిల్లీ, ఆగస్టు 10: సరికొత్త ఎస్యూవీని పరిచయం చేసింది హ్యుందాయ్ మోటర్. నాలుగు రకాల్లో లభించనున్న ఈమోడల్ రూ.27.69 లక్షల ప్రారంభ ధరలో లభించనున్నది. రెండు లీటర్ల పెట్రోల్ ఇంజిన్ కలిగిన మోడల్ రూ.27,69,700 నుం�