Minister Talasani | విహార యాత్ర కోసం ఏపీలోని విశాఖపట్నం వెళ్లి అక్కడి ఆర్కే బీచ్లో మరణించిన రసూల్ పురాకు చెందిన శివ, శివ కుమార్, అజీజ్ అనే ముగ్గురు యువకుల కుటుంబాలను మంత్రి తలసాని పరామర్శించారు.
Trafficless Hyderabad | నగరం తూర్పు ప్రాంతానికి, పాతబస్తీకి వారధిగా నిలువనున్న ఒవైసీ -మిధాని జంక్షన్ ఫ్లై ఓవర్ను మంగళవారం పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించనున్నారు
చర్లపల్లి, డిసెంబర్ 4 : మాజీ గవర్నర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొణిజేటి రోశ య్య రాష్ర్టానికి చేసిన సేవలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని వాసవి మిత్ర మండలి మేడ్చల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు
అబిడ్స్, డిసెంబర్ 4 : జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ పరిధిలోని అన్ని సర్కిల్లలో నూతన రహదారుల నిర్మాణ పనులను చేపడుతున్నారు. సీఆర్ఎంపీ, ఇంజినీరింగ్ విభాగం ద్వారా వీడీసీసీ, సీసీ, బీటీ రహదారుల నిర్మాణ పనుల
మెహిదీపట్నం, డిసెంబర్ 4 : ఆరోగ్యకర ప్రయాణాన్ని అందించడానికి ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కోలుకుంటున్న ఆర్టీసీకి మళ్లీ ప్రస్తుత పరిస్థితులు ఇబ్బందికరంగా మారనున్న నేపథ్యంలో ముందస్తుగా అధి�
రూ.83.50 లక్షల పనులు ప్రారంభించాల్సి ఉంది మూసారాంబాగ్ డివిజన్ ఏఈ గుండ్రపల్లి వేణుగోపాల్మలక్పేట, డిసెంబర్ 3 : మూసారాంబాగ్ డివిజన్లో రూ.1,70,40,000 (కోటి డబ్బు లక్షల నలభై వేలు)నిధులతో వివిధ అభివృద్ధి పనులు కొన�
దివ్యాంగుల సంక్షేమ దినంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, నాయకులుమేడ్చల్, డిసెంబర్ 3 : మేడ్చల్ నియోజకవర్గంలో దివ్యాంగుల సంక్షేమ దినాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మేడ్చల్ పట్టణంలోని భవిత కేం�
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కేపీహెచ్బీ కాలనీ, నవంబర్ 21: దేశ సేవయే.. దేవుని సేవ అని.. దేశం కోసం ప్రాణాలొదిలిన వీర సైనికుల కుటుంబాలకు అండగా నిలవడం చాలా గొప్పగా ఉందని కేంద్ర టూరిజం, కల్చర్ అండ్ డెవలప్మెంట్�
యూఎన్ వరల్డ్ జియో స్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్కు వచ్చే ఏడాది అక్టోబర్లో ఆతిథ్యం ప్రపంచదేశాల నుంచి తరలిరానున్న ప్రతినిధులు కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ వెల్లడి హైదరాబాద్, ఆగస్ట్ 17(�