ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం రాష్ట్ర ప్రజలకు శాపంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. నగరంలో ఓ చిన్నారి తెరిచిన మ్యాన్హోల్లో పడిపోయి అదృష్టవశత్తూ బతికిబయట పడ్డదని గ�
మాదాపూర్లోని సియెట్ కాలనీలోని సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో కొన్నిరోజులుగా హైడ్రా అధికారులు చేపట్టిన పూడికతీత పనులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం పరిశీలించారు. అయితే రంగనాథ్ పర్యటన, ఎఫ్�
AV Ranganath | ఇవాళ కుత్బుల్లాపూర్ మండలంలోని గాజులరామారంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో వెలసిన ఆక్రమణల విషయమై స్థానిక రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైడ్రా కమిషనర్ రాజకీయ నాయకుల్లాగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, ఒక ఐపీఎస్ ఆఫీసరై ఉండి అబద్ధాలు మాట్లాడొచ్చా అని అంబర్పేట నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎడ్ల సుధాకర్రెడ్డి ప్ర�
రాజకీయ నాయకులు అబద్ధాలాడుతుంటారని, వ్యాపారవేత్తలు నాలుక మడతవేస్తుంటారని జనబాహుళ్యంలో ఓ నమ్మకం ఏర్పడింది. ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా ఓ ఐపీఎస్ నోటి నుంచి అబద్ధాలు వెలువడటం పరిశీలకులను విస్మయపరుస్తున
అమ్మినవారు అంతా సక్రమమే అని నమ్మించారు.. అప్రమత్తం చేయాల్సిన అధికారులు అవేవీ చూడకుండానే అనుమతులిచ్చారు. తీరా లక్షలు, కోట్లు పోసి విల్లాలు కొన్న యజమానులు ఇప్పుడు రోడ్డున పడి నెత్తీనోరు బాదుకుంటున్నారు. హ
ఇందులో అన్నింటికన్న ముందు కొట్టవస్తున్నట్టు కనిపించే విషయం ఒకటున్నది. హైదరాబాద్ వంటి సుదీర్ఘమైన చరిత్ర గల మహానగరంలో ప్రభుత్వం తలపెట్టిన ఈ కార్యక్రమం సాధారణమైనది కాదు. ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడుతూ �