పెరిగిన ప్రయాణికుల రద్దీ | కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం రేపటి నుంచి 10 రోజులపాటు లాక్డౌన్ విధించడంతో చాలామంది స్వగ్రామాలకు ప్రయాణమయ్యారు. దీంతో నగరంలోని ప్రధాన బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ పెరిగి�
కొవిడ్ బాధితులకు పోలీసుల భరోసా.. ప్రధాన వైద్యశాలల్లో 24/7 సహాయక కేంద్రాలు ఆక్సిజన్ వాహనాలకు జీపీఎస్తో ట్రాకింగ్ వాటికి ప్రత్యేకంగా గ్రీన్ చానల్ నగరంలో ఆక్సిజన్ కొరత లేదు నిమ్స్ హెల్ప్డెస్క్ ప్�
ప్రపంచవ్యాప్తంగా నెగెటివ్లో ఫార్మా మార్కెట్ 18 శాతం వృద్ధితో దూసుకుపోయిన భారత్ వ్యాక్సిన్లో ఎగుమతుల్లో 8 శాతం వృద్ధి ఫార్మాహబ్గా పేరొందిన హైదరాబాద్ నుంచే అధికం హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): ఫార�
మంత్రి ఎర్రబెల్లి | నూతనంగా ఎన్నికైన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి ఆదివారం హైదరాబాద్లో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును మర్యాద పూర్వకంగ
బంగారం దుకాణం| నగరంలోని చందానగర్లో ఓ బంగారం దుకాణంలో భారీ చోరీ జరిగింది. చందానగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని తారానగర్లో ఉన్న రెహన్ జ్యువెల్లర్స్లో శనివారం అర్థరాత్రి దుండగులు చోరీకి పా�
పేకాట స్థావరాలపై| నగరంలోని పాతబస్తీలో ఉన్న పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. పాతబస్తీ, , బహదూర్పురాలో పేకాట స్థావరాలు నిర్వహిస్తున్నారనే కచ్చితమైన సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహి�
ప్రారంభించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అందుబాటులో 300 పడకలు, 50ఆక్సిజన్ బెడ్లు మాదాపూర్, మే 8: రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. శనివారం
గోల్కొండ ప్రాంతీయ దవాఖానను పరిశీలించిన సీఎస్ | తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం గోల్కొండ ప్రాంతీయ దవాఖానను పరిశీలించారు. వార్డులు పరిశీలించి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని �