ఫైర్ సేఫ్టీ కోర్సులు | నేషనల్ సెంటర్ ఫైర్ సేఫ్టీ, ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించే కేంద్ర ప్రభుత్వ ఫైర్ సేఫ్టీ కోర్సులకు అర్హత, ఆసక్తి గల నిరుద్యోగుల అభ్యర్థుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా
బంగారు ఆభరణాలు చోరీ | రేపల్లె ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలి బ్యాగులోంచి గుర్తు తెలియని వ్యక్తులు 40 గ్రాముల బంగారు ఆభరణాలు దొంగిలించారు.
గ్యాస్ స్టౌవ్ | గ్యాస్ స్టౌవ్ రిపేర్ పేరిట ఎవరైనా మీ ఇంటికి వస్తున్నారా? అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని, వారిని నమ్మి మోసపోవద్దు అని గ్యాస్ ఏజెన్సీలు సూచిస్తున్నాయి. సరూర్నగర్లో నివాస
హుండీ లెక్కింపు | మోండా డివిజన్ శివాజీనగర్లోని శ్రీ వేంకటేశ్వర పెరుమాళ్ స్వామి ఆలయంలో సోమవారం హుండీ లెక్కింపు జరిగింది. ఆలయ చైర్మన్ వై. నర్సారెడ్డి, ఇన్స్పెక్టర్ రవికుమార్, ఈఓ శ్రీనివాస శర్మల సమక�
దివ్యాంగులకు వ్యాక్సినేషన్ | రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు పది లక్షల మంది దివ్యాంగులకు పూర్తి స్థాయిలో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించి ప్రతి దివ్యాంగునికి వ్యాక్సిన్ ఇస్తామని సమదృష్ట
మంత్రి జగదీష్రెడ్డి | ఇటీవల బీసీ కమిషన్ సభ్యులుగా నియమితులైన విద్యార్థి ఉద్యమ నేత కే. కిశోర్ గౌడ్, అడ్వకేట్ జేఏసీ నేత సీహెచ్ ఉపేంద్రలను విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, తుంగతుర్తి శాసనసభ్యుడ�