శంషాబాద్ :శంషాబాద్ లోని కుమ్మరిబస్తి శ్రీ ఉగ్ర లక్ష్మి నర్సింహ స్వామి ఆలయంలో మంగళవారం వైభవంగా చందనోత్సవం, శ్రీ కృష్ణాష్టమి అర్చనలు నిర్వహించారు. భక్తుల గోవిందా….గోవిందా…..నామస్మరణలతో ఆలయం మారుమ్రోగిం�
మసాజ్ సెంటర్ | మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ కేంద్రం పై ఎస్.ఆర్ నగర్ పోలీసులు దాడి చేశారు. కేంద్రం నిర్వాహకురాలితో పాటు అయిదుగురు యువతులు, మరో విటుడిని అరెస్టు చేశారు.
కాంగ్రెస్ నాయకురాలిపై కేసు | సెప్టెంబర్ 1నుంచి రాష్ట్రంలోని పాఠశాలలను తెరవాలని ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసంలోకి చొచ్చుకుపోయేందుకు యత్నించిన మహిళా �
Rains | నగరంలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో వాయుగుండం కేంద్రీకృతం కావడంతో పాటు తుర్పు పడమర దిశలో
నిజమైన బంధాల నిర్మాణంలో హైదరాబాదీల ముందంజ కరోనా వేళ సన్నిహితుల మద్దతు కోసం ఆరాటం మైగేట్ ట్రస్ట్ సర్కిల్ నివేదికలో వెల్లడి సిటీబ్యూరో, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : ఆత్మీయ బంధాల్లో హైదరాబాదీలు అగ్రస్థానం
భక్తి… జ్ఞానం..మోక్షం…కర్తవ్యం… మానవ జీవన గమనానికి మార్గదర్శకుడు … పరమపురుషుడు.. ప్రేమమూర్తి… గీతోపదేశ పరమాత్ముడైన ఆ శ్రీ కృష్ణ భగవానుడి జన్మదినం… శ్రీ కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవార�
ఖమ్మం :రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టిన రోజు సందర్భంగా గిఫ్ట్ఏస్మైల్ ద్వారా అంబులెన్స్ లు ఇవ్వమని కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార
విద్యార్థుల బస్పాసులు | జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థుల బస్సు పాసులు జారీ ప్రక్రియ ప్రారంభమైంది. బస్పాసుల కోసం విద్య�