హుసేన్సాగర్ వేదికగా జరిగిన 38వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్లో రితిక దంగీ మళ్లీ మెరిసింది. శనివారంతో ముగిసిన టోర్నీలో రితిక అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. మహిళల ఐఎల్సీఏ విభాగంలో బరిలోకి దిగిన ఈ ఐఎన్డబ
హుసేన్సాగర్ వేదికగా 38వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ హోరాహోరీగా సాగుతున్నది. పోటీలకు తొలి రోజైన బుధవారం దేశ వ్యాప్తంగా వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన సెయిలర్లు వేర్వేరు విభాగాల్లో పోటీపడ్డారు.
ప్రతిష్ఠాత్మక హైదరాబాద్ సెయిలింగ్ వీక్లో తెలంగాణ యువ సెయిలర్ వీవీ వైష్ణవి గెలుపు జోరు కొనసాగిస్తున్నది. పోటీల మూడో రోజైన శుక్రవారం జరిగిన నాలుగు రేసుల్లో వైష్ణవి మూడింట విజయాలు సాధించింది.
హైదరాబాద్ సెయిలింగ్ వీక్ టోర్నీ ఉత్కంఠగా సాగుతున్నది. పోటీలకు రెండో రోజైన గురువారం జరిగిన మహిళల ఐఎల్సీఏ 6 రేసులో ఎన్ఎస్ఎస్ క్లబ్కు చెందిన రితికా దంగి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. బరిలోకి దిగ�
ప్రతిష్ఠాత్మక హైదరాబాద్ సెయిలింగ్ వీక్కు వేళయైంది. మంగళవారం నుంచి ఈనెల 9వ తేదీ వరకు హుస్సేన్సాగర్ వేదికగా 37వ ఎడిషన్కు తెరలేవనుంది. లేజర్ స్టాండర్డ్, లేజర్ రేడియల్, లేజర్ 4.7 మూడు విభాగాలుగా జరిగ
హైదరాబాద్ సెయిలింగ్ వీక్కు తెరలేచింది. సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఈనెల 9 వరకు జరుగనున్న టోర్నీలో దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి 75 మందికి పైగా సెయిలర్లు పోటీ పడుతున్నారు.
స్వర్ణం సహా ఓవరాల్ విజేత ట్రోఫీ కైవసం హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ సెయిలింగ్ వీక్ అట్టహాసంగా ముగిసింది. ఈఎమ్ఈ సెయిలింగ్ అసోసియేషన్, సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్, భారత లేజర్ క్లాస్ అస
హైదరాబాద్ సెయిలింగ్ వీక్కు వేళయైంది. ఈఎమ్ఈ సెయిలింగ్ అసోసియేషన్(ఈఎమ్ఈఎస్ఏ) ఆధ్వర్యంలో 35వ జాతీయ లేజర్ రెగెట్టా చాంపియన్షిప్ శుక్రవారం మొదలైంది.
నేటి నుంచి హైదరాబాద్ సెయిలింగ్ చాంపియన్షిప్ హైదరాబాద్, ఆట ప్రతినిధి: జంట నగరాల క్రీడాభిమానులను అలరించేందుకు ‘హైదరాబాద్ సెయిలింగ్ వీక్’ చాంపియన్షిప్ సర్వ హంగులతో సిద్ధమైంది. హుసేన్సాగర్ �