తెలిసిన వారికి డబ్బులు ఇవ్వాలంటేనే.. వెనుకా.. ముందు ఆలోచిస్తాం.. కానీ.. ఎవరో తెలియదు.. ఎక్కడి నుంచి ఫోన్.. మెసేజ్ చేస్తారో తెలియదు.. అయినా.. వారి మాయమాటలను నమ్మేస్తున్నారు కొందరు.
హైదరాబాద్ : ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిలకు వల వేస్తూ.. 60 మంది నుంచి రూ. 4 కోట్లు వసూలు చేశాడు ఓ యువకుడు. బాధితుల ఫిర్యాదుతో.. ఆ యువకుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజమండ
Mahesh Bank | మహేష్ బ్యాంక్ హ్యాకింగ్ కేసులో పురోగతి లభించింది. ఈ కేసులో ఇద్దరు నైజీరియన్లతో పాటు ముంబైకి చెందిన షానవాజ్ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురిని పంజాగుట్ట పోలీస�
ఢిల్లీ, హైదరాబాద్ సైబర్ నేరగాళ్ల చీటింగ్ విదేశాల్లో రాత్రి కాగానే లావాదేవీలు ఏడుగురి అరెస్టు.. కోటికిపైగా స్వాధీనం హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 13: అచ్చం మోసగాళ్లు సినిమా లెక్క.. విదేశీయులే లక్ష్యంగా స�
షాద్నగర్ : మద్యం సేవించేందుకు డబ్బులు లేకపోవడంతో దారిదోపిడికి పాల్పడిన నలుగురు వ్యక్తులు జైలుపాలయ్యారు. లారీని మరో డీసీఎం వ్యాన్తో అడ్డగించి, లారీ డ్రైవర్, మరో డ్రైవర్ను చితకబాది, వారి నుంచి నగదు, ఫ�
TRS Social Media Department | టీఆర్ఎస్ పార్టీపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు అందింది.
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, హోంమంత్రి మహమూద్ అలీపై అసభ్యకరరీతిలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. కిషన్బాగ్�
సైబర్ మోసగాడిగా అవతారమెత్తిన నైజీరియన్ యూకే కరెన్సీ పంపిస్తానని రూ.18 లక్షలు స్వాహా వైద్యం కోసం నైజీరియా నుంచి భారత దేశానికి వచ్చాడు. ఫుట్బాల్ కోచ్ శిక్షణ ఇస్తున్నాడు. సైబర్ మోసాలకు పాల్పడే వారితో �
సీసీఎస్ సైబర్క్రైమ్ పీఎస్పై తగ్గనున్న ఒత్తిడి అన్ని పోలీస్స్టేషన్లలో అందుబాటులో సైబర్ నిపుణులు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరాలకు సంబంధించి లక్ష రూపాయల నష్టం వాటిల్లే ఫిర్యా�
మణికొండ, మార్చి 26 : హలో.. నేను బ్యాంకు నుంచి మాట్లాడుతున్నా మీ ఏటీఎం కార్డు ఎక్స్పైరీ అయిపోతుంది.. రెన్యూవల్ చేయాలండీ.. మీ కార్డు వెనుకాల ఉన్న మూడంకెల నెంబరు చెప్పండీ అంటూ ఒకరు.. మీకు బంఫర్ ఆఫర్ వచ్చిందంటూ
హైదరాబాద్ : నగరంలోని పంజాగుట్టకు చెందిన ఓ విద్యార్థి సైబర్సెక్స్ భారిన పడి మోసపోయాడు. దీంతో బాధితుడు హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చ�