Hyderabad | హైదరాబాద్ బాలాపూర్లో 21 ఏళ్ల యువతి రెహానా దారుణ హత్యకు గురైంది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ప్రియుడు మహ్మద్ సలామ్ ఆమెను హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
మూడేళ్ల క్రితం జరిగిన దొంగతనం కేసును ఓ చీర బట్టబయలు చేసింది. దొంగిలించిన చీరను ఫంక్షన్కు కట్టుకుని వచ్చిన మహిళను బాధితురాలు గుర్తించడంతో పోలీసులు దంపతులను అరెస్టు చేశారు.
సెల్ఫోన్ చూడొద్దంటూ తల్లి మందలించిందన్న కోపంతో.. ఏకంగా ప్రాణాలే తీసుకుంది ఓ కూతురు. ఈ ఘటన హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది.