CJI NV Ramana | తెలంగాణలో తొలి నవలగా చరిత్ర సృష్టించిన వట్టికోట అళ్వారుస్వామి రచించిన ప్రజల మనిషి నవలను చదివానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. మంగళవారం హైదరాబాద్ బుక్ఫెయిర్ను �
వారం రోజులుగా సాహితీ ప్రియులతో కళకళలాడుతున్న పుస్తక ప్రదర్శన రచయితలు, కవులు, విద్యార్థులతో కిటకిటలాడుతున్న స్టాల్స్ బుక్ ఫెయిర్ను కలియ తిరిగిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలంగాణ విజయ గాథ స్
చినిగిన చొక్కా అయిన తొడుక్కో ఓ మంచి పుస్తకం కొనుక్కో అని కందుకూరి వీరేశలింగం పంతులు అన్నారు. అవును పుస్తకానికి అంత ప్రాధాన్యత ఉంది మరీ.. పుస్తకాలు చదవడం ద్వారా వచ్చే జ్ఞానంతో మనం ఎక్కడైనా తల�
హాజరైన ప్రముఖ కవులు, రచయితలు పుస్తక ప్రదర్శనలో కవిత్వాన్ని జూలు విదిల్చిన యువకవులు సిటీబ్యూరో, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): అక్షరాల విత్తనాలు చల్లి మానవతా వృక్షాలను పెంచాలని ‘ఆకుపచ్చని అక్షరం’ కవి సమ్మే
హైదరాబాద్ బుక్ ఫెయిర్కు వెళ్తున్నారా? | Hyderabad Book Fair | హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఇటీవల బుక్ ఫెయిర్ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ బుక్ ఫెయిర్ డిసెంబర్ 18 నుంచి 28 వరకు జరగనుంది. సోమవారం నుంచ
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి పునాది పుస్తకమే రాష్ట్ర ఏర్పాటులో సాహిత్యానిదీ కీలకపాత్ర సాంస్కృతిక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ 34వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శన ప్రారంభం హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్
మానవుడికి మార్గదర్శిగా నిలిచిన పుస్తకాలు కాలం మారినా, యుగాలు గడిచినా తరగని చరిత్ర మానవ మానసిక వికాసానికి దోహదం పుస్తకం అంటే పురోగమనం. దిక్సూచిగా మారి చైతన్య కరదీపిక అయ్యి మానవ మానసిక వికాసానికిదోహదం చే�
సిటీబ్యూరో, డిసెంబర్ 13(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంపై చెరగని ముద్ర వేసిన బుక్ ఫెయిర్ తెలంగాణ సమాజం గర్వపడే విధంగా ఉందని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. మీడియా అకాడమీ కా�