జమ్మికుంట రూరల్ : రైతు నల్లచట్టాలు తెచ్చి రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్న పార్టీ బీజేపీ అని సీఎం కేసీఆర్ పాలనతోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వర్దన్నపేట ఎమ్మెల్యే, మండల ఇంచార్జ్ ఆరూర�
రెబ్బెన : హుజురాబాద్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాసయాదవ్ గెలుపు కోసం ప్రచారం చేయటానికి సోమవారం బెల్లంపల్లి ఏరియా టీబీజీకేఎస్ నాయకులు హుజురాబాద్కు తరలివెళ్లారు. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ బెల్�
ఎన్నారై | ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాల్లో ఉన్న టీఆర్ఎస్ ఎన్నారై శాఖల ప్రతినిధులతో టీఆర్ఎస్ ఎన్నారై శాఖల కోఆర్డినేటర్ మహేష్ బిగాల వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించారు.
వీణవంక రూరల్ : పేద ప్రజల అభివృద్ధి కోసం పని చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉండాలని, కోట్లాది రూపా యలతో పేదవారి కోసం పలు సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన సీఎం కేసీఆర్కు ప్రజలు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల�
హుజూరాబాద్ టౌన్ : తెలంగాణలోని సబ్బండ వర్గాల అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా పాటు పడుతున్న ముఖ్య మంత్రి కేసీఆర్ కు, టీఆర్ఎస్ పార్టీకి నియోజకవర్గ ప్రజలు అండగా ఉండి టీఆర్ఎస్ అభ్యర్థి గెలు శ్రీనివాస్
హుజూరాబాద్ : బీజేపీ పార్టీకి ఓటు ఎందుకు వేయాలో చెప్పాలని ఆ పార్టీ నేత ఈటల రాజేందర్ను కరీంనగర్ మేయర్ సునీల్రావు ప్రశ్నించారు. పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం�
హుజూరాబాద్ : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి ఆకర్శితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వలస వస్తున్నారని మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం హుజూరాబాద్ నియోజవర్గంలోన
హూజూరాబాద్ రూరల్ : మండలంలోని చెల్పూర్ గ్రామంలో మాజీ డిప్యూటీ స్పీకర్, రామాయంపేట ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి సద్దుల బతుకమ్మ సందర్భంగా సందడి చేశారు. మహిళలతో బతుకమ్మ అటలు అడారు. అనందంతో మహిళలు పద్మ
ఎన్నారై | ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాల్లో ఉన్న టీఆర్ఎస్ ఎన్నారై శాఖల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ను (17 న భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 9:00 గంటలకు) టీఆర్ఎస్ ఎన్నారై శాఖల కోఆర్డినేటర్ మహేష్ బిగాల నిర�
జమ్మికుంట రూరల్ : టీఆర్ఎస్ సంక్షేమ పథకాలే తెలంగాణ రాష్ట్రానికి శ్రీ రామ రక్ష అని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని నగరం గ్రామ బీజేపీ నాయకులు బుర్ర సతీశ్ , రాచమల్ల శి�
కారెక్కిన ఎన్ఎస్యూఐ జిల్లా కోఆర్డినేటర్ ‘పర్లపల్లి’ మంత్రి హరీశ్రావు సమక్షంలో 150 మందితో చేరిక జమ్మికుంట, అక్టోబర్ 13 : ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ అ