మనదేశంలోని చాలా గ్రామాల్లో పేరుకే మహిళా సర్పంచి. అధికారం అంతా భర్తలు లేదా తండ్రులదే. ఇలా పరోక్షంగా పెత్తనం చేస్తూ, మహిళా సాధికారతను దెబ్బతీస్తున్న పురుషులపై జరిమానాలు విధించాలని కేంద్ర ప్రభుత్వం ఏర్పా�
ఎన్నిచెప్పినా.. మనదింకా, ఇంకా పురుషాధిక్య సమాజమే, ఇప్పటికీ. కుటుంబ ఆర్థిక వ్యవహారాలపై పురుషులే పెత్తనం చెలాయిస్తారు. భార్యాభర్తలు ఇద్దరూ సంపాదనాపరులైనా మనీ పర్సు మగవాని చేతుల్లోనే ఉంటుంది. ఇక సంపాదన లేన�
దేశంలో సాధారణంగా అధిక ఆదాయం ఉన్న ఇంట్లో మహిళలు ఉద్యోగం చేసేందుకు భర్తలు ఒప్పుకోరు. భార్యలు ఇంటిపట్టునే ఉండి కుటుంబ బాధ్యతలు చూసుకుంటుంటారు. కానీ, ఇటీవల ఈ ట్రెండ్ మారుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది.
దేశంలో సాధారణంగా అధిక ఆదాయం ఉన్న ఇంట్లో మహిళలు ఉద్యోగం చేసేందుకు భర్తలు ఒప్పుకోరు. భార్యలు ఇంటిపట్టునే ఉండి కుటుంబ బాధ్యతలు చూసుకుంటుంటారు. కానీ, ఇటీవల ఈ ట్రెండ్ మారుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది.
కేంద్ర ప్రభుత్వ నిధులు తమ ఖాతాల్లో పడగానే నలుగురు గృహిణులు భర్తలను వదిలేసి ప్రియుళ్లతో వెళ్లిపోయారు. కొందరు పెండ్లి కూడా చేసుకున్నారు. ఈ వింత ఘటన యూపీలోని బారాబంకీ జిల్లాలో వెలుగుచూసింది.
14 ఏళ్లలోపు బాలికలను పెళ్లి చేసుకునే పురుషులపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేయాలని అస్సాం మంత్రివర్గం సోమవారం నిర్ణయించింది. అలాగే 14 నుంచి 18 ఏళ్లలోపు బాలికలను పెళ్లి చేసుకున్న వారిపై బాల్య వివాహాల నిషే
మలేషియా మంత్రి సితి జైలా మహ్మద్ యూసఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కారు. భార్య గనక మొండిగా, అసభ్యంగా వ్యవహరిస్తే ఆమెపై చేయి చేసుకోవాలని అన్నారు. ఇలా చేస్తేనే భార్య క్రమశిక్ష
భర్త, పిల్లలను వదిలేసి మహిళ ప్రేమ పెండ్లి ఇటీవల అక్కడి నుంచీ అదృశ్యమైన మహిళ వెతకాలంటూ భర్తల ఫిర్యాదు వెంగళరావునగర్, డిసెంబర్ 9: సినిమాను తలపించే డ్రామా ఇది. ఒక భార్య కోసం ఇద్దరు భర్తల పోరాటమది. హనుమకొండక�